30.7 C
Hyderabad
April 24, 2024 02: 44 AM
Slider కడప

వైసీపీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

YCP Rajampet

కడప జిల్లా రాజంపేట మండలం మందరం సీతారామ పురం లో రాష్ట్ర వైసీపీ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి తంబెల్ల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ వితరణ కార్యక్రమం జరిగింది.

ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే,  టీటీడీ మెంబర్ మేడా మల్లిఖార్జున రెడ్డి ,వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి,ఆర్థివో ధర్మచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

ఉపశమించిన గోదారమ్మ ఊపిరి పీల్చుకున్న రెవిన్యూ అధికారులు

Satyam NEWS

31 న విడుదల కాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ‘చేజింగ్’ చిత్రం

Bhavani

రూ.2 కోట్లతో నిమ్స్ లో అధునాతన పరికరాలు

Bhavani

Leave a Comment