27.7 C
Hyderabad
April 20, 2024 01: 05 AM
Slider మెదక్

పోలీసులు కొట్టడంతో అవమానభారంతో ఆత్మహత్య

#crimesean

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ లో విషాద ఘటన జరిగింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా  చిన్న శంకరం పెట్ మండల ఎస్ కొండాపూర్  గ్రామానికి చెందిన సాయిరాం కు పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కారణంగా సాయిరాం ను అందరి ముందు పోలీసులు కొట్టారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయిరాం విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ తీగలని పట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని తూప్రాన్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

Related posts

సైబర్ నేరాలపై అవగాహనకు షార్ట్ ఫిల్మ్ విడుదల

Satyam NEWS

65 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి 9 సంవత్సరాల్లో చేశాం

Satyam NEWS

పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

Bhavani

Leave a Comment