27.7 C
Hyderabad
April 26, 2024 03: 38 AM
Slider ప్రత్యేకం

డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ

#YS Sharmila

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ టీపీ నేత వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. డీకేఎస్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని షర్మిల చెబుతున్నారు. అయితే, ఈ భేటీ తెలంగాణలో రాజకీయ చర్చకు

దారితీసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ ను షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్ తో

విభేదాలను పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరేందుకు డీకే శివకుమార్ ను షర్మిల కలిసి ఉండవచ్చని వాదన వినిపిస్తోంది.

Related posts

రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం

Bhavani

శాల్యూట్: ఇలాంటి వారు కదా ఇప్పుడు కావాల్సింది

Satyam NEWS

పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరికలు

Satyam NEWS

Leave a Comment