24.7 C
Hyderabad
March 29, 2024 07: 24 AM
Slider కడప

వైస్సార్ చేయుత ప్రారంభించిన రాజంపేట ఎమ్మెల్యే

#MLARajampet

కడప జిల్లా రాజంపేట పట్టణంలో ని బైపాస్ లో గల మేడా  నిలయం లో బుధవారం రాజంపేట శాసన సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు  మేడా  వెంకట మల్లికార్జున్ రెడ్డి వైస్సార్ చేయూత కార్యక్రమంను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్  రాజశేఖర్ మెప్మా అధికారి   జె  ఎప్రాయీమ్,  డ్వాక్రా ఏపిఎం నిరంజన్ ,రాజంపేట  ఎం డి ఓ   మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి, శరత్ కుమార్ రాజు,ఉమామహేశ్వర్ రెడ్డి, చిదానంద గౌడ్, జనార్దన్ రెడ్డి, గోవింద బాలకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ భాస్కర్ రాజు మహిళా మండలి సభ్యులు, మెప్మా మహిళలు పాల్గొన్నారు.

Related posts

మెదక్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

Satyam NEWS

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతి

Sub Editor 2

కరోనా వ్యాప్తి అరికట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment