27.7 C
Hyderabad
March 29, 2024 02: 46 AM
Slider ఖమ్మం

వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆదెర్ల

#y s sharmila

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల కేంద్రంలో మంగళవారం  నిరుద్యోగుల పక్షాన వైఎస్‌ షర్మిల  జరుపుతున్న  నిరుద్యోగ దీక్షలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జీ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి పాల్గొని నిరుద్యోగ దీక్షకు తన సంఘీ భావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆదెర్ల మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ,యువకుల కోసం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేంతవరకు వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష్య ద్వారా నిరుద్యోగుల పక్షాన నిలబడి తెలంగాణ ప్రభుత్వంతో పోరాడుతామని అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఎమర్జెన్సీ:చైనాకు అంతర్జాతీయ వైద్యనిపుణుల బృందం

Satyam NEWS

కోడెర్ మండలం నుంచి బిజెపి లోకి వలసల వెల్లువ

Satyam NEWS

Good Decision: లాక్ డౌన్ పిరియడ్ లో అద్దె వద్దన్న ముప్పా

Satyam NEWS

Leave a Comment