27.7 C
Hyderabad
April 26, 2024 03: 36 AM
Slider గుంటూరు

తక్షణమే వైస్సార్సీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలి

#navataram party

వైస్సార్సీపీ ఎంపీలు రాజీనామాల తోనే ప్రత్యేక హోదా వస్తుందని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చి ఎంపీల రాజీనామాలు చేసేలా ఉద్యమం చేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.

బీజేపీ పై తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం జనసేన గాజుగ్లాసు గుర్తు తీసుకుని నవతరం పార్టీ పోరాడిన విషయం గుర్తు చేశారు.

జనసేన ప్రత్యేక హోదా కోసం జనసేన తెగదెంపులు చేసుకోవాలి అని డిమాండ్ చేశారు.

గుంటూరు లో ఆదివారం ఉదయం11 గంటల కు ప్రారంభమైన ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధనా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నవతరం పార్టీ నేతలు వి గణేష్ కుమార్,వెల్లాల సాయి,ఎం విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మానవత్వాన్ని చాటుకున్న హోమ్ గార్డు

Satyam NEWS

(Free Trial) – Hemp Cbd Approved Top Grade

Bhavani

రామ‌తీర్ధంలో శైవ క్షేత్రాన్ని సంద‌ర్శించిన విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

Leave a Comment