ఆగస్టు 7 నుంచి భారతదేశపు ప్రత్యేకమైన B2C ఆభరణాల ప్రదర్శన
భారతదేశపు ప్రత్యేకమైన బీ2సీ ఎగ్జిబిషన్, జక్ జ్యువెల్స్ ఎక్స్పో మరోమారు, భారతదేశపు నలుమూలల నుంచి వచ్చిన ఆభరణాల వర్తకులను ఏకతాటిపైకి తీసుకువస్తూ హైదరాబాద్కు చేరుకుంది. ఈ నెల 07 ఆగస్టు నుంచి 09 ఆగస్టు 2021 వరకూ తాజ్ కృష్ణా, గ్రాండ్ బాల్రూమ్, హైదరాబాద్ జరగనుంది. ప్రదర్శన కోసం సమయం ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఉంటుంది ఇతర వివరాల కోసం సంప్రదించాల్సిన నెంబర్: 9884036635. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుందని ఈవెంట్ ఆర్గనైజర్లు తెలిపారు. జక్ జ్యువెల్స్ ఎక్స్పోలో ఉచిత ప్రవేశం కోసం ఈ లింక్ లో నమోదు చేసుకోవాలని వారు కోరారు. https://bit.ly/zjehaug21