చిత్తూరుహోమ్

హంద్రీ నీవా నీటికి జలహారతి

#MadanapalliMLA

ఎన్నో ఏళ్ల తర్వాత రాయలసీమ ప్రజల నీటి కలలు తీరే రోజు వచ్చింది. పంటలు పచ్చగా నీళ్లతో తడిసే విధంగా హంద్రి నీవా కాలువ జలకళ వచ్చింది. హంద్రీ నీవా కాలువ నీళ్లు ఈరోజు మదనపల్లికి చేరుకున్న సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు యం షాజహాన్ బాషా ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని హంద్రీనీవా కాలువలో ప్రవహిస్తున్న నీరుకు రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కుంకుమ పసుపు పూలతో నీళ్లకు స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. మదనపల్లి శాసనసభ్యులు యం షాజహాన్ బాషా జలహారతి కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

Related posts

జగన్‌కి ఢిల్లీ సంకేతాలు…. బెంగళూరులో ఆ నేతలతో సీక్రెట్ మీటింగ్!

Satyam News

అహా ఓటీటీలో దుమ్ము రేపుతున్న తురుమ్ ఖాన్

Satyam News

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : కేంద్ర మంత్రి బండి సంజయ్

Satyam News

ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన మరో ఐఏఎస్ అధికారి అరెస్టు

Satyam News

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు

Satyam News

బందరు పోర్టు కు ఇప్పుడు ‘చంద్ర’ కళ

Satyam News

Leave a Comment