చిత్తూరుహోమ్

హంద్రీ నీవా నీటికి జలహారతి

#MadanapalliMLA

ఎన్నో ఏళ్ల తర్వాత రాయలసీమ ప్రజల నీటి కలలు తీరే రోజు వచ్చింది. పంటలు పచ్చగా నీళ్లతో తడిసే విధంగా హంద్రి నీవా కాలువ జలకళ వచ్చింది. హంద్రీ నీవా కాలువ నీళ్లు ఈరోజు మదనపల్లికి చేరుకున్న సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు యం షాజహాన్ బాషా ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని హంద్రీనీవా కాలువలో ప్రవహిస్తున్న నీరుకు రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కుంకుమ పసుపు పూలతో నీళ్లకు స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. మదనపల్లి శాసనసభ్యులు యం షాజహాన్ బాషా జలహారతి కార్యక్రమంలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

Related posts

అమరావతి, విశాఖ నగరాల్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్

Satyam News

మారుతున్న భారతావనికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్

Satyam News

బాసర ఆలయ అభివృద్ధి పనులకు 6న శంకుస్థాపన

Satyam News

ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9 మంది మృతి

Satyam News

సిట్ నోటీసులు చిల్లర రాజకీయాలే

Satyam News

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె

Satyam News

Leave a Comment