రేణుక ఎల్లమ్మ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ స్థలం ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 18 డివిజన్ రేణుక ఎల్లమ్మ కాలనీకి...
రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులంటే కేసీఆర్ కు మక్కువ. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10 వేలు అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ...
తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్చునూరి కిషన్, కుంభం శ్రీనివాస్ హైదరాబాద్ లో తీన్మార్ మల్లన్న నివాసం లో వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు...
తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజరీ కమిటీ మెంబర్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో కూకట్ పల్లి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది యువకులు ఆదివారం భారతీయ...
ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్యం అందుబాటులో ఉండేలా యోగాను ప్రోత్సహిస్తున్నామని శ్రీ గురు యోగాలయం ట్రస్ట్, వ్యవస్థాపకులు శ్రీ యోగ గురు కే శివ కృష్ణ అన్నారు. శ్రీ గురు యోగాలయం ట్రస్ట్ అధ్వర్యంలో...
హైదరాబాద్ పాతనగర కవుల వేదిక కన్వీనర్ కె.హరనాథ్ “ఊహలకే ఊపిరొస్తే” కవితా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 31న జరగనున్నది. శ్రీ శోభకృత్ ఉగాది సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ పాతనగర...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమం వల్లే నేడు తెలంగాణ అన్ని విధాల అభివృద్ది చెందింది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం...
మోడీ బారి నుండి భారతదేశం రక్షించుకోవడానికి భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడి 29 కార్మిక చట్టాలు రక్షించుకోవడానికి ముందుకు రావాలని,ఐక్య పోరాటానికి సమైక్యం కావాలని టి ఎన్ టి యు సి ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కార్పోరేటర్స్ స్పోర్ట్స్ మీట్ 2023 క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి వారికి చదర్ గాట్ లోని విక్టోరియా...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ప్రకాష్ నడ్డా ఈ నెల 31న రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా నడ్డా సంగారెడ్డిలో బీజేపీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీవర్గాలు వెల్లడించాయి. అదేరోజు తెలంగాణలోని జనగామ,...