వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి జలాశయాల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరిగి నీటిలో...
ఖమ్మం లోకసభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతంకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు.నామ ప్రస్తుతం ఎంపీగా లోకసభలో బీఆర్ఎస్ పక్ష...
హైదరాబాద్ నగరం లోని మాంసం దుకాణాదారులకు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. చికెట్,...
కాంగ్రెస్ పార్టీలో చేరికలు, చర్చల పేరిట వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటికి వచ్చిన గోపాలపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తాడిపర్తి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ పెట్రోల్ పోసుకున్నారు. తాడిపర్తికి చెందిన బిఆర్ఎస్...
కామారెడ్డి బల్దియా పీఠం ఎట్టకేలకు హస్తగతమైంది. అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ పీఠాన్ని అధిరోహించారు. గత నెలలో అవిశ్వాస తీర్మానం తర్వాత మున్సిపాలిటీలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కాంగ్రెస్ కౌన్సిలర్లలో గ్రూపులు మొదలయ్యాయని...
మోడీ చేస్తున్న భావోద్వేగ మత రాజకీయాలను ఓడిద్దామని, దేశ సమర్ధత, ఆర్ధిక విధానాలను నాశనం చేయడమే బీజేపీ అజెండా అని సాంస్కృతిక, సామాజిక విశ్లేషకురాలు దేవి అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ...
స్వార్థ రాజకీయాలు పెరిగిపోతున్నాయని, ప్రజలకు సేవ చేయడం మర్చిపోతున్నారని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ మహాదేవ ఆలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ అన్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకునేందుకే రాజకీయాల్లోకి వస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు...
కార్యకర్తలు తలుచుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్ లో కామారెడ్డి నియోజకవర్గ...
ఈ రోజు సిబిఐటి కళాశాలో ఎసిఐసి-సిబిఐటి పరివర్తన్ స్టార్టప్ గ్రాంట్స్ 2024 విజేతలును ప్రకటించింది. మొదటి బహుమతి శ్రీ రాజరాజేశ్వర వ్యవసాయ పరిశ్రమ – వ్యవస్థాపకుడు ప్రవీణ్ కుమార్ కొడిముంజ, రెండవ బహుమతి అరిమాఅరన్-...
ఎన్.ఎస్.యూఐ 54 వ ఆవిర్భావ వేడుకలను జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డెయిరీ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా...