Category : తెలంగాణ

Slider నల్గొండ

యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా

Satyam NEWS
చెక్ రిపబ్లిక్ మోడల్, మిస్ వరల్డ్ 2023 క్రిస్టినా పిస్జ్కోవా హైదరాబాద్ వచ్చారు. సాంప్రదాయ చీరకట్టు లో ఆమె మంగళవారం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకున్నారు. మే 7 నుంచి...
Slider మహబూబ్ నగర్

సమస్యలను వెలికితీయడంలో విలేకరులదే కీలక పాత్ర

Satyam NEWS
సమాజంలోని సమస్యలను వెలికితీయడంలో జర్నలిస్టులదే కీలక పాత్ర అని, అటువంటి జర్నలిస్టులు తమ ఆరోగ్యం పై  శ్రద్ధ కలిగి ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం టీయూడబ్ల్యూజే ( ఐజేయు)...
Slider హైదరాబాద్

వైసీపీ యాంకర్ శ్యామల పై పోలీస్ కేస్

Satyam NEWS
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్-ఫ్లూయన్సర్ల పై హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. అందులో వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ముఖ్యమంత్రి జగన్...
Slider మెదక్

సింగూర్ ఎడమ కాలువ నీళ్లు విడుదల చేయాలి

Satyam NEWS
సింగూర్ ఎడమ కాలువకు వెంటనే నీళ్లను విడుదల చేయాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. వర్షాకాలంతో పాటు యాసంగికి కూడా కాలువ నీళ్లు వదలకపోవడం, చెరువులో నీళ్లు నింపక పోవడం...
Slider మహబూబ్ నగర్

మంత్రి ఇలాకా పాఠశాలల్లో సమస్యలు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాలల్లో సమస్యలు ఉన్నాయని అఖిలపక్షం ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు.  మౌలిక వసతులు కల్పించడంలో దృష్టి పెట్టలని, లక్షల కోట్ల అప్పులలో కనీసం...
Slider మెదక్

కేసీఆర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలి

Satyam NEWS
కెసిఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోని  ప్రతి పౌరుడి...
Slider మహబూబ్ నగర్

పెబ్బేరు ఎస్ఐపై డిజిపికి పిర్యాదు చేసిన రాచాల

Satyam NEWS
వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్ఐపై డిజిపికి పిర్యాదు చేశామని తెలంగాణ బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. పెబ్బేరులో గోదాములో గొనె సంచులు కాలినా చర్యలు లేవని, ఇసుక, రేషన్...
Slider రంగారెడ్డి

పెబ్బేరు ఎస్సై గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

Satyam NEWS
వనపర్తి జిల్లా పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని  బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చెప్పారు. ప్రతి దాంట్లో కలుగజేసుకొని తప్పు చేసిన వారికి...
Slider మహబూబ్ నగర్

పందుల దోపిడి కేసులో  నలుగురు నిందితుల రిమాండ్

Satyam NEWS
వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పరమేశ్వర స్వామి చెరువు కట్ట దగ్గర ఉన్న పందుల షెడ్డుపై ఆకస్మికంగా దాడి చేసి పందుల దొంగతనానికి పాల్పడిన నిందితులను  గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని జిల్లా...
Slider హైదరాబాద్

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటి సోదాలు

Satyam NEWS
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటి సోదాలు జరుగుతున్నాయి. ఆంధ్ర తెలంగాణ తో పాటు ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నైలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీ చైతన్య విద్యాసంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న విషయం...