రాష్ట్రంలో సీయం కేసీఆర్ చొరవతో నాటి పోరాట యోధులకు సముచిత గౌరవం దక్కుతున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ 128 జయంతి వేడుకలను...
ఈ నెల 28 వ తేదీన ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు, ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో...
ఒక హత్య కేసుతో పాటు రెండు రాబరీ కేసులలో నిందితునిగా ఉంటూ జైలు నుంచి పెరోల్ పై బయటకు వచ్చి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ బైకు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర నేరస్తున్ని...
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సూర్యాపేట జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో సోమవారం జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు కొప్పోజు సూర్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ...
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా...
వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పిఎంజి) కో-ఆర్డినేషన్ కేబినెట్ సెక్రటరీ రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ ప్రదీప్ కె త్రిపాఠి అన్నారు. న్యూఢిల్లీ నుండి నేషనల్...
నూతన కలెక్టరేట్ ఆవరణంలో నిర్మితమవుతున్న ఈవిఎం గౌడౌన్ పనులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్అండ్బి శాఖ అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. నూతన ఇవిఎం గౌడౌన్...
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ(చిట్యాల ఐలమ్మ) 128వ జయంతి సందర్భంగా రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి...
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ నేడు హైదరాబాద్ లోని ట్యాంకుబండ్ మీద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుండి...
ములుగు జిల్లా కేంద్రంలోని నాయకపోడు కులస్తులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహ మండపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో డిఎస్పి రవీందర్ పాల్గొన్నారు. నాయకపోడు కాలనీలోని నిర్వహించిన గణేష్ మండపంలో సోమవారం రోజున భక్తులు ప్రత్యేక...