డైరెక్టర్ టర్నడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలు రూపొందించ తలపెట్టిన చిత్రానికి “డ్యూడ్” అనే పేరు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి, ఆవేదనకు...
నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా రూపొందుతున్న ‘వైభవం’ చిత్రం మే 23, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయం కానున్న ఈ చిత్రంలో ఒక...
నందు, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘అగ్లీ స్టోరీ’. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘హే ప్రియతమా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇక ఈ “హే ప్రియతమా” సాంగ్...
బ్రాహ్మణులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందున చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ పై రాయ్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. అతని వ్యాఖ్యలు వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయనే...
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్ డి సి ఛైర్మన్ దిల్ రాజు కోరారు. బుధవారం ఎఫ్ డి సి...
మన రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా… “అగ్రహారంలో అంబేద్కర్” సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెలంగాణ అధికారపక్ష ఎమ్.ఎల్.సి అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే...
ప్రముఖ సినీనటుడు సల్మాన్ ఖాన్ కు మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ముంబై ట్రాఫిక్ పోలీసులకు నటుడు సల్మాన్ ఖాన్ను బెదిరిస్తూ ఒక సందేశం అందిందని, దీనిపై కేసు నమోదు చేశామని అధికారులు సోమవారం...
సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖలో కేటాయించిన 34.44 ఎకరాల భూమిలో 15.17 ఎకరాల భూభాగాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. విశాఖపట్నం రూరల్...
మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్-యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు. సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ ఆయనకు ఈ గౌరవం దక్కింది. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా...
బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం ఇప్పుడు పెద్ద నటుల తలకు చుట్టుకున్నది. మొత్తం 25 మంది సినిమా, టివి, బిగ్ బాస్ నటుల పై పోలీసులు కేసు నమోదు చేశారు....