33.2 C
Hyderabad
March 22, 2023 20: 52 PM

Category : ఆంధ్రప్రదేశ్

Slider పశ్చిమగోదావరి

రాట్నాలమ్మ దేవాలయంలో ఉగాది వేడుకలు

Satyam NEWS
ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ దేవాలయం లో శోభ కృత నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు రాష్ట్ర ఆయిల్ పె డ్ రైతు కమిటీ...
Slider కడప

వేడుకగా ఆడపూరుశ్రీ మంచాలమ్మ తిరునాళ్ళు

Satyam NEWS
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరు లో బుధవారం వేడుకగ శ్రీ మంచాలమ్మ తిరునాళ్ళు నిర్వహించారు. నిర్వాహకులు ఇంజమ్ రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ తిరునాళ్ళకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి...
Slider విశాఖపట్నం

బీజేపీ జనసేన మధ్య ముగిసిన పొత్తు?

Satyam NEWS
బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ముగిసిపోయినట్లే కనిపిస్తున్నది. విజయవాడ లో జరిగిన భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం...
Slider కృష్ణ

అమరావతిలో ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్

Satyam NEWS
అమరావతిలో ఆర్‌ 5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5...
Slider పశ్చిమగోదావరి

23న ఏలూరు రానున్న వాటికన్ రాయబారి

Satyam NEWS
ఏలూరు నగరంలో ఈనెల 23వ తేదీన వాటికన్ రాయబారి మోస్ట్ రెవరెండ్ లియోఫోర్డ్ జిరెల్లి పర్యటించనున్నారని  ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర తెలిపారు. బిషప్ హౌస్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో...
Slider విజయనగరం

ఛీటింగ్ కేసుల్లో ప్రణాళికాబద్ధంగా దర్యాప్తు పూర్తి చేయాలి

Satyam NEWS
విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ దర్యాప్తులో...
Slider కడప

పోరుమామళ్ల వద్ద 23ఎర్రచందనం దుంగలతో 5గురు అరెస్టు

Satyam NEWS
కడప జిల్లా పోరుమామిళ్ల అటవీ రేంజ్ లో 23ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్సు పోలీలసులు స్వాధీనం చేసుకున్నారు....
Slider కర్నూలు

ఉగాది ఉత్సవాలకు శ్రీశైలంలో పటిష్ట బందోబస్తు

Satyam NEWS
నంద్యాల జిల్లా శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల సందర్భంగా భద్రత ఏర్పాట్లు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి పరిశీలించారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల క్షేమము లక్ష్యంగా ప్రతిష్ట బందోబస్తు చర్యలు...
Slider అనంతపురం

అనంతపురం స్పందన కార్యక్రమంలో 81 పిటిషన్లు

Satyam NEWS
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమంలో 81 పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజలు  తమ బాధలు,...
Slider పశ్చిమగోదావరి

25న దెందులూరు రానున్న ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS
ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం లో  ఈనెల 25వ తేదీన  కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న  వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపనలు చేయనున్నారని...
error: Content is protected !!