36 C
Hyderabad
May 13, 2025 11: 40 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider పశ్చిమగోదావరి

అవినీతి అధికారుల్ని రక్షిస్తున్నదెవరు?

Satyam NEWS
ఏలూరు జిల్లాలో కొన్ని పంచాయతీలలో కొంత మంది కార్యదర్శులు అక్రమ బిల్లులతో అడ్డగోలుగా  రాజకీయ అండదండలను అడ్డు పెట్టుకుని పంచాయతీల నిధులను కోట్లలో దోపిడి చేశారు. విచారణలకు దొరకకుండా, సస్పెండ్ అవ్వకుండా రాజకీయంగా తప్పించుకు...
Slider చిత్తూరు

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి ఆహ్వానం

Satyam NEWS
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి టి.వెంకట...
Slider గుంటూరు

డ్రోన్ కెమెరాలతో ఆకతాయిల ఆటలకు కళ్లెం

Satyam NEWS
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని స్మార్ట్ పోలీస్ విధానంతో మంగళగిరి పోలీస్ యంత్రాంగం ముందుకు సాగుతుంది. మంగళగిరి మండలం రూరల్ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల నిఘాను మరింత పటిష్టం చేసి బహిరంగ మద్యపానం...
Slider విశాఖపట్నం

జాతీయ రక్షణ నిధికి స్పీకర్ విరాళం

Satyam NEWS
జాతీయ రక్షణ నిధికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేశారు. ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా  స్పీకర్...
Slider చిత్తూరు

తిరుమలలో మాక్ డ్రిల్: అణువణువూ గాలింపు

Satyam NEWS
భారత సరిహద్దు వద్ద ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, భద్రతా అప్రమత్తత పెంచడంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచనల మేరకు, తిరుపతి ఎస్పీ వి హర్ష్ వర్ధన్ రాజు, టీటీడీ సీవీఎస్ఓ...
Slider అనంతపురం

జూలై 10న హంద్రీనీవా నీరు విడుదల

Satyam NEWS
జూలై 10న హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఫేజ్ – 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్,...
Slider కృష్ణ

CID ఆఫీసుకు సజ్జల, అవినాష్‌

Satyam NEWS
అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్‌ తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారం తెరవెనుక ఉండి ఈ ఇద్దరు...
Slider పశ్చిమగోదావరి

చంద్రమౌళికి అండగా నిలిచిన దళిత సంఘాలు

Satyam NEWS
ఏలూరు జిల్లా భీమడోలు లో చంద్రమౌళి ప్రహరి కూల్చివేత పై దళిత సంఘాల నాయకులు చంద్రమౌళి కి అండగా నిలిచారు. పంచాయతీ చర్యను ఖండించారు. పంచాయతీ సిబ్బంది చంద్రమౌళి కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు...
Slider చిత్తూరు

ఎలక్ట్రానిక్స్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్

Satyam NEWS
రాష్ట్రంలో సృష్టించబడే ప్రతి ఉద్యోగం, ఆవిష్కరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్ పవర్ హౌస్ గా మార్చేందుకు బాటలు వేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అంతర్జాతీయస్థాయి...
Slider గుంటూరు

స్పేస్-డిఫెన్స్ ప్రాజెక్టులకు త్వరలో నూతన పాలసీ

Satyam NEWS
అంతరిక్ష-రక్షణ రంగాలకు సంబంధించి ప్రాజెక్టులు రాష్ట్రంలో నెలకొల్పేలా పెట్టుబడులు ఆకర్షించడంపై  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఇందుకోసం బుధవారం సచివాలయంలో తనతో సమావేశమైన ఇస్రో మాజీ చైర్మన్, ప్రస్తుతం రాష్ట్రానికి స్పేస్ టెక్నాలజీ...
error: Content is protected !!