ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ దేవాలయం లో శోభ కృత నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు రాష్ట్ర ఆయిల్ పె డ్ రైతు కమిటీ...
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరు లో బుధవారం వేడుకగ శ్రీ మంచాలమ్మ తిరునాళ్ళు నిర్వహించారు. నిర్వాహకులు ఇంజమ్ రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ తిరునాళ్ళకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి...
బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ముగిసిపోయినట్లే కనిపిస్తున్నది. విజయవాడ లో జరిగిన భాజపా రాష్ట్ర పదాధికారుల సమావేశం అనంతరం భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం...
అమరావతిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్-5...
ఏలూరు నగరంలో ఈనెల 23వ తేదీన వాటికన్ రాయబారి మోస్ట్ రెవరెండ్ లియోఫోర్డ్ జిరెల్లి పర్యటించనున్నారని ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర తెలిపారు. బిషప్ హౌస్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో...
విజయనగరం జిల్లా పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ దర్యాప్తులో...
కడప జిల్లా పోరుమామిళ్ల అటవీ రేంజ్ లో 23ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్సు పోలీలసులు స్వాధీనం చేసుకున్నారు....
నంద్యాల జిల్లా శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల సందర్భంగా భద్రత ఏర్పాట్లు జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి పరిశీలించారు. ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల క్షేమము లక్ష్యంగా ప్రతిష్ట బందోబస్తు చర్యలు...
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి నిర్వహించిన ” స్పందన ” కార్యక్రమంలో 81 పిటీషన్లు స్వీకరించారు. జిల్లా నలమూలల నుండీ విచ్చేసిన ప్రజలు తమ బాధలు,...
ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గం లో ఈనెల 25వ తేదీన కోట్లాది రూపాయల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపనలు చేయనున్నారని...