బ్రిటన్ యువరాణి కేథరీన్ (కేట్ మిడిల్టన్) వ్యక్తిగత వైద్య రికార్డులను అమ్మిన ఒక మాజీ ఆరోగ్య శాఖ ఉద్యోగికి బ్రిటన్ డేటా పరిరక్షణ సంస్థ అధికారిక క్రిమినల్...
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ బాగోతం ఒక్కొక్కటిగా బద్ధలవుతోంది. ఈ భారీ స్కామ్కు కేంద్ర బిందువుగా ఉన్న మాజీ ఐటీ సలహాదారు, సిండికేట్ మాస్టర్మైండ్...
గుంటూరు జిల్లాలో అరుదైన నరాల సంబంధిత వ్యాధి ఒకటి వైద్యులను ఆకర్షించింది. జిల్లా ఆత్మకూరుకు చెందిన 36 ఏళ్ల వ్యక్తిలో అత్యంత అరుదుగా కనిపించే కెన్నెడీ వ్యాధి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్లో నిర్వహించిన “తెలంగాణ...
తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA)లో కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఫీల్డ్ పోలీసు అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయాలనే...
అమెరికా ఇరాన్ మధ్య తదుపరి చర్చలు స్విట్జర్లాండ్లో జరగబోతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్లు స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ...
భారతీయ వాణిజ్య నౌకపై ఒమాన్ తీరంలో మరోసారి దాడి జరిగింది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒమాన్లోని షినాస్...
ఇరాన్ తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు మరో సారి నోరుపారేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ఈసారి మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు...
తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది… శివసేన చీలిపోయింది…. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ వంతు వచ్చినట్లు కనిపిస్తున్నది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు ఇది సంకేతంగా కనిపిస్తున్నది. ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షాల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు. లోక్ సభ స్థానాలను జనాభాతో సంబంధం లేకుండా ప్రతి...
యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యకర జీవనశైలి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు)(ఎస్పిఎఫ్)డైరెక్టర్ జనరల్ డా.సియం.త్రివిక్రమ్ వర్మ...
బెంగళూరులోని తిగలరపల్య, తులసినగర్లో జరిగిన ఒక ఘటన అందరినీ కలచివేసింది. 22 ఏళ్ల భవానీ, చందన్ అలియాస్ చంద్రశేఖర్తో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు...
తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. 14 తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్...
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్...
కలియుగంలో భక్తుల కోరికలను కరుణతో తీర్చే సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహంతో భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ప్రశాంతత కలగాలని సంకల్పిస్తూ తిరుచానూరులోని శ్రీ...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో బుధవారం (జూన్ 17వ తేదీన) నిర్వహించబోయే ‘ఉచిత సామూహిక అక్షరాభ్యాస’ మహోత్సవానికి దేవస్థానం అధికారులు...
ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ముక్కులు సమర్పించుకున్నారు. శ్రీ తిమ్మప్ప...
అధికారం కోల్పోయిన రెండేళ్ల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఆసక్తికరమైన ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నది. అదేమిటంటే…. పార్టీ...
ఒకప్పుడు దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన అనంతపురం.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకే ఇంజిన్గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడికి...
రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మహిళల రక్షణను గాలికొదిలేసిన వైసీపీ నేతలు, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా సంస్కారహీనతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. గౌరవప్రదమైన...