తెలంగాణలో ప్రభుత్వాలు మారినా, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించే సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన చీఫ్ సెక్రటరీలు (సీఎస్),...
ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య పరికరాలు, మందులు, ఇతర వైద్య సామగ్రి కొనుగోళ్లలో సుమారు రూ.600 కోట్ల అవినీతి జరిగినట్లు ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ నమోదు...
రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుగా వైసీపీ నాయకులకు బహిరంగ సవాల్ విసురుతున్నానని ఉండవల్లి రైతు దాసరి కృష్ణ అన్నారు. అమరావతి అంశంపై వైసీపీకి ఎప్పుడైనా స్పష్టమైన...
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపునిచ్చేది తెలుగుదేశం పార్టీ అని ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల...
అల్లుడిపై మోజుతో ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఘోర ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. మొదట గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించినా, చివరకు పాపం...
భారతదేశ సమాజం , సంస్కృతిలో డ్రగ్స్, మదక ద్రవ్యాలకు తావు లేదని ప్రస్తుతం విస్తరిస్తున్న డ్రగ్స్ సంస్కృతిని కూకటి వేళ్ళతో పెకిలిద్దామని, డ్రగ్స్ రహిత సమాజాన్ని సాధిద్దామని...
ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని.. అది ప్రజల జీవనోపాధి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం...
శేరిలింగంపల్లిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీప నానక్రామ్గూడలో ఏర్పాటు చేసిన ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్...
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మరోసారి అత్యంత తీవ్రరూపం దాల్చింది. రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ సైన్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రాత్రి భారీస్థాయిలో...
ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ భారత్ రావడానికి ఆసక్తి చూపుతున్నాయి. పశ్చిమ ఆసియా సంక్షోభం అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేళ, భారత్పై ప్రపంచ దిగ్గజ...
బ్రిటన్ రాజధాని లండన్ నగరాన్ని తీవ్ర భానుడి తాపం అతలాకుతలం చేస్తోంది. సాధారణంగా ఆహ్లాదకరమైన, చల్లటి వాతావరణానికి పేరొందిన లండన్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ...
అయోధ్య రామమందిర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా...
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1993 బ్యాచ్కు చెందిన తెలంగాణ కేడర్...
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల ముబషీర్ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను అపహరించి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటుగా...
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టుల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు,...
కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఉన్న తుంగభద్ర డ్యాంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పిల్వే గేట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్,...
కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ...
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు యోగనారాయణ స్వామి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు,...
విజయనగరం లోని ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్...
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన శ్రీకారం చుడుతున్నామని...
ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీలో అత్యంత సంచలన, వివాదాస్పద అధికారిణిగా పేరున్న 1988 బ్యాచ్ సీనియర్ IAS వై. శ్రీలక్ష్మికి కూటమి ప్రభుత్వం సర్ప్రైజ్ ఇచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త ఊపు రానుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, సాగరతీర నగరం విశాఖపట్నంలను పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర...
ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. APSBCL డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన...