భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఆడిటోరియంలో...
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామం లో దళిత మహిళపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి శుక్రవారం చోటు చేసుకుంది. ఎర్ర వీర రాఘవమ్మ...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామడుగు మండల గోపాలరావు పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మర వేణి తిరుమల...
సింగూర్ ప్రాజెక్ట్ రిపేర్ల కోసం నీటిని ఖాళీ చేసిన తరుణాన్ని ఆసరాగా చేసుకుని, వటపల్లి మండలం కాదిరాబాద్ శివారులోని ముంపు ప్రాంతం (FTL) పరిధిలో మంత్రి దామోదర...
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు తనిఖీ చేయనున్నారని, ఈ పర్యటన పాలమూరు ప్రాంతంలో భవిష్యత్ నీటి...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు హిమాయత్నగర్లోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచిన సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా చోటుచేసుకుంది. బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు,...
ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదో సభలోనో లేక ఎక్స్ వేదికగానో కాదు… ఇజ్రాయెల్...
ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్లీ దాడి చేసింది. అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలపై రక్షణాత్మక దాడులు నిర్వహించాయి. ఇరాన్ నుంచి...
భారత్–అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఒప్పందానికి తుది రూపు ఇవ్వడానికి అమెరికా ప్రతినిధి బృందం జూన్ 1 నుంచి...
తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దేశంలోని అన్ని హైకోర్టులకు అత్యంత కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. న్యాయ ప్రక్రియలో వేగం...
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆయన కుమార్తె టీ. వీణకు సంబంధించిన ప్రదేశాల్లో ఇన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ బుధవారం ఉదయం సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్...
దేశంలో అక్రమ వలసలు మరియు ఇతర “అసహజ కారణాల” వల్ల చోటుచేసుకుంటున్న జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” ప్రవేశాల ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన “మనబడి పిలుస్తోంది” పాటను కమిషనరేట్లో సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్...
వైసీపీ పేటీఎం పెయిడ్ ఆర్టిస్టులు.. ఏపీ రాజకీయాలను భ్రష్టు పట్టించి.. గబ్బు లేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే పేటీఎం బ్యాచ్లో కొంత మంది తెలంగాణ...
వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అడ్డగోలు ఇసుక దోపిడీపై ED కొరడా ఝుళిపించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఎండీ వెంకటరెడ్డి సహకారంతో జరిగిన ఇసుక తవ్వకాల...
శనివారం మధ్యాహ్నానానికి పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించనున్నది. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభవుతుంది. ఆలయ మహాద్వారం నుండి...
ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది..వేసవి సెలవులు నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో భక్తులు మల్లన్నను దర్వించుకుంటోన్నారు....
తిరుమలలో శ్రీవారి భక్తులు క్యూలైన్లలో నిరీక్షణకు చెక్ పెడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం టోకెన్ కలిగిన భక్తులు తాత్కాలికంగా క్యూలైన్ నుంచి...
మద్యం సిండికేట్తో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఖ్య నేతల విలాసాలు, దర్జాలు ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా బట్టబయలయ్యాయి. ఏపీ ప్రజల రక్తం తాగి, లంచాల రూపంలో...
AP రాజకీయాల్లో Y.S. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. జగన్ స్వతహాగా క్రైస్తవ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తల్లి విజయమ్మ నిత్యం చేతిలో...
ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే NDA కూటమిలో అటు కేంద్ర అగ్రనేతలకు, ఇటు తెలుగుదేశం పార్టీకి మధ్య నారా లోకేష్ బలమైన వారధిగా మారుతున్నట్లు...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు హిమాయత్నగర్లోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచిన సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా చోటుచేసుకుంది....