సుప్రసిద్ధ పూరీ జగన్నాథ రథోత్సవంలో అనుకోని సంఘటన జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో వార్షిక రథయాత్ర సందర్భంగా గురువారం భారీగా తరలివచ్చిన...
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు...
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకొంటున్న అమరావతి రాజధాని నగరం పూర్తయితే లక్ష కోట్ల రూపాయల ఆదాయం ఇస్తుందని, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల...
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉర్దూ అకాడమీ ఉద్యోగి షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తన మరణానికి పిడుగురాళ్ల సీఐ శ్రీరామ్...
మహబూబ్ నగర్ పట్టణంలో పూరీ జగన్నాధ్ రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు....
తెలంగాణ రైతాంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్...
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, రైతులను చైతన్య పర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
పోలీస్ శిక్షణలో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి పరస్పరం పంచుకునే లక్ష్యంతో మహారాష్ట్ర పోలీస్ అకాడమీ, నాసిక్కు చెందిన ఔట్డోర్ అధికారుల బృందం డీఎస్పీ సంతోష్ గాయకే...
¿పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో గత కొంతకాలంగా రగులుతున్న ప్రజా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. గోధుమలపై సబ్సిడీలు, విద్యుత్ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా, ఉపాధి...
ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకరదాడులు చేసి యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. బుధవారం ఉదయం...
భారత్ ఎగుమతులకు మహర్దశ పట్టబోతున్నది. భారత్–యునైటెడ్ కింగ్డమ్ (యుకే) మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో ప్రపంచంలో...
జాతీయ గీతాన్ని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అందుకోసం రాబోయే పార్లమెంటు సమావేశాలలో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్...
దేశంలో విస్తరిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వెనుక సీపీఎంతో బాటు చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉన్నట్లు రిపబ్లిక్ టీవీ స్పష్టం చేస్తున్నది. రిపబ్లిక్ టీవీలో...
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘భారత్ టెక్స్ 2026’ అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ (లేపాక్షి) పెవిలియన్ను రాష్ట్ర చేనేత, జౌళి, వెనుకబడిన...
ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడిసరుకును అందిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్ధి (ప్రాసెస్) చేయడంలో ఆంధ్రప్రదేశ్ ‘గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్’ గా ఆవిర్భవిస్తోందని రాష్ట్ర...
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో రూ.1.77 కోట్ల (సీ ఎస్ ఆర్ నిధులతో)వ్యయంతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని విద్యార్థుల ఆనందోత్సాహాల...
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)కి కొత్తగా ఐదు కోర్సులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆమోదం తెలిపిందని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి...
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇప్పించాలని జాతీయ రహదారుల...
కర్నూలు నగర శివారులోని గాయత్రి గోశాలకు కర్నూలుకు చెందిన గ్రంథే వెంకట సాయి శరణ్ రూ.1,16,116లు విరాళం ఇచ్చారు. అమెరికాలోని టెస్లా (Tesla) కంపెనీలో ఉద్యోగంలో చేరిన...
లోక కల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రతి గురువారం...
స్థానిక సంస్థల ఎన్నికలపై.. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జిల్లా.. మండల పరిషత్లు, పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కూటమికి...
సీఎం చంద్రబాబు ఓవైపు అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో కియా సహా అనేక అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకువస్తుంటే..వైసీపీ నేతలు మాత్రం మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర...
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో చక్రం తిప్పి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మాజీ నేత విజయసాయి రెడ్డి...
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నియమితులైన నర్సింగ్ అధికారులకు రాష్ట్రస్థాయి ద్వితీయ విడత ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ప్రజారోగ్య...