భారత రాజ్యాంగ విలువలు, సంస్థాగత వాస్తవాలు, భాషా వైవిధ్యం మరియు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఒక “స్వదేశీ న్యాయశాస్త్రాన్ని” (స్వదేశీ జురిస్ప్రుడెన్స్) అభివృద్ధి చేయవలసిన అవసరం...
పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన భారీ బహిరంగ సభ భూ రికార్డుల పంపిణీలో మైలురాయిగా నిలిచింది. మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా...
ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధే సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉద్గాటించారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి నాయకత్వం...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం...
జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో సేకరించాల్సిన 534 ఎకరాలలో ఎలాంటి ఇబ్బందులు లేని భూ సేకరణ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు...
గద్వాల జిల్లా కోర్టు సముదాయం జిల్లా కేంద్రంలోనే నిర్మించాలని జిల్లా న్యాయవాదులు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రం లోని కోర్టు ప్రాంగణంలో చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి...
గచ్చిబౌలి పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద కొనసాగుతున్న రహదారి అభివృద్ధి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఈ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ క్షేత్రస్థాయిలో...
దేశంలో పెరుగుతున్న అసంతృప్తి, రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నెలకొంటున్న నిరాశను అధిగమించాలంటే కమ్యూనిస్టు, సెక్యులర్, సోషలిస్టు శక్తులు ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం ఉందని తెలంగాణ...
ఫిలిప్పీన్స్ మొత్తం భూ కంపంతో వణికిపోయింది. దక్షిణ ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా...
ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదో సభలోనో లేక ఎక్స్ వేదికగానో కాదు… ఇజ్రాయెల్...
ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్లీ దాడి చేసింది. అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలపై రక్షణాత్మక దాడులు నిర్వహించాయి. ఇరాన్ నుంచి...
శ్రీనగర్ మరియు లడఖ్ ప్రాంతాల మధ్య అన్ని వాతావరణాల్లోనూ నిరంతరాయంగా రవాణా సౌకర్యాన్ని కల్పించే ప్రతిష్టాత్మక ‘జోజిలా టన్నెల్’ నిర్మాణంలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ...
పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విజయం సాధించడంతో దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ...
మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు...
2027 నాటికి రాష్ట్రంలో భూ రికార్డులను ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత పాలకులు పశ్చిమ గోదావరి జిల్లా...
కూటమి ప్రభుత్వానికి రైతులే తొలి ప్రాధాన్యం. రైతుల మోముల్లో చిరునవ్వులు చూసేందుకు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి పాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం. గత ప్రభుత్వం రైతులకు...
తూర్పుగోదావరి జిల్లా, డ్రైవర్ మండలంలోని, వెదురుపాక గ్రామంలో గల శ్రీ విజయదుర్గా పీఠం కు పీఠాధిపతిగా సేవలందించిన శ్రీ వి.వి.సుబ్రహ్మణ్యం (గాడ్) కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన...
శ్రీ కంచి కామకోటి పీఠం శంకరాచార్య స్వాముల వారిచే స్థాపించబడి, 33 సంవత్సరాలకు పైగా విజయవంతంగా నిర్వహించబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం (డీమ్డ్ టు బి...
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం ఉదయం నిర్వహించిన రథోత్సవం భక్తి పారవశ్యంతో అంగరంగ వైభవంగా...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైసీపీ డర్టీ పాలిటిక్స్ ప్రారంభించింది. మృతుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయిన విషాద సమయంలోనూ.. ఉద్యోగ సంఘాల ముసుగులను రెచ్చగొట్టి.. గొడ్డలి...
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా.. మంత్రి నారా లోకేశ్ రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రష్యాలోని సెయింట్పీటర్స్ బర్గ్లో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన పన్నెండేళ్ల తర్వాత మరోసారి సెంటిమెంట్ రాజకీయాలు భగ్గుమన్నాయి. అప్పట్లో స్వపరిపాలన, నీళ్లు, నిధులు, నియామాకాల కోసం తెలంగాణ సెంటిమెంట్.. ప్రత్యేక రాష్ట్ర...
దేశంలో పెరుగుతున్న అసంతృప్తి, రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నెలకొంటున్న నిరాశను అధిగమించాలంటే కమ్యూనిస్టు, సెక్యులర్, సోషలిస్టు శక్తులు ప్రజలకు విశ్వసనీయ...