ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, అప్పటి జగన్ ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనం. తన వద్ద నమ్మకంగా పనిచేసిన దళిత...
మన ఇళ్లలో వృధాగా ఉండే వస్తువులతో పదిమందికి ఉపయోగపడేలా ప్రేమతో, దాతృత్వంతో అందిద్దామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. మనం చేసే చిన్న సాయంతో, పేదవారికి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్టు చేశారు. జగన్...
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు నిర్ణయించి ప్రజా దర్భార్లను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి...
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న 5వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల వార్షిక రిపోర్ట్...
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం చర్చలు జరిపింది. ఎట్టకేలకు ఈ చర్చలు ఫలించాయి. దీంతో అర్ధరాత్రి సమ్మె విరమిస్తున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు...
ఈ వీకెండ్ సరదాగా.. ఫ్యామిలీతో బయటకు వెళ్లాలనుకుంటున్నారా.. మెట్రో లో ప్రయాణం… టెంపుల్ విజిట్, ఏదైనా పార్క్..?? లేదంటే గోల్కొండ ఫోర్ట్, మ్యూజియం సందర్శన చేయాలనుకుంటున్నారా.. పిల్లలకు...
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్ఛీ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తో నేడు ఇస్లామాబాద్ లో సమావేశమయ్యారు. అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చర్చల్లో...
ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత...
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ అగ్రనేతల చర్చల కోసం వేదికగా ఉన్న ఇస్లామాబాద్ లో భారీ ట్రాఫిక్పై ఆంక్షలు...
ఎక్కువ చదువుకున్న వారే “డిజిటల్ అరెస్ట్” మోసాలకు గురి అవుతున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక వృద్ధ మహిళ తన...
తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న సమయంలో...
గత కొన్ని రోజులుగా ఆయిల్ కంపెనీలు సరఫరా తగ్గించడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు,...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో, దిగ్గజ పారిశ్రామికవేత్తల సమక్షంలో రేపు జరగనున్న ‘ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుకలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రముఖ విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. బిర్లా గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో నడిచే ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థ బిట్స్ పిలానీ కొత్త...
హిందూ దేవాలయాలు, దేవతలు మరియు సంప్రదాయాలపై అవహేళన చేస్తూ మాట్లాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా...
సనాతన ధర్మం గురించి పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేయడాన్ని శ్రీ స్వామి రామానంద యోగజ్జాన పీఠాధిపతి అంతర్ముఖానంద శ్రీగురూజీ తీవ్రంగా ఖండించారు. ఏపీలోని విజయనగరం జిల్లా...
మహాత్మా బసవేశ్వరుని 893వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రవీంద్ర భారతిలో నేడు జరిగిన బసవేశ్వరుని 893వ...
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామన్నారు.. ఈ ఏడాదికి ఇండియాకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కే...
ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలాని గ్రూప్ వైస్ ఛాన్సలర్, నానో ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశం గర్వించే శాస్త్రవేత్త ప్రొఫెసర్ వి. రామ్గోపాల్ రావు లింక్డ్ఇన్లో...
మన దేశంలో సిటీల్లో ఇండస్ట్రీలు పెడతారు. అవే ఇండస్ట్రియల్ సిటీలు అవుతాయి. కానీ పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఒక నగరాన్ని నిర్మిస్తే.. ఫ్యాక్టరీల కోసమే ఒక సిటీని...
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు నిర్ణయించి ప్రజా దర్భార్లను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార...