రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర...
భారత సైన్యానికి కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం జూన్ 30, 2026 మధ్యాహ్నం నుంచి అమల్లోకి రానుంది....
బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన గత 7 సంవత్సరాలుగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనం నిర్మించాలనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 10వ...
ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో “ఏరువాక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా...
దేశానికి వెలుగులు పంచే కార్మికుల ఆరోగ్య పరిరక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు గుండెకాయగా ఉన్న...
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏరువాక పున్నమి సందర్భంగా రాష్ట్ర రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పొలం దున్నే నాగలికి, నాగలి పట్టే రైతు...
తెలంగాణలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్...
ప్రజా ప్రభుత్వానికి పారిశ్రామిక వృద్ధి అంటే కేవలం పెట్టుబడుల గణాంకాలు మాత్రమే కాదని.. అది ప్రజల జీవనోపాధి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం...
జర్మనీ ఉత్తర ప్రాంతంలోని స్టాడె పట్టణంలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కాల్పులకు పాల్పడినట్లు...
న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిర్ న్యూజిలాండ్కు చెందిన ఎన్జెడ్-272 విమానం ల్యాండింగ్కు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం,...
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మరోసారి అత్యంత తీవ్రరూపం దాల్చింది. రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ సైన్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రాత్రి భారీస్థాయిలో...
ముంబైలో భారీ విషాదం తృటిలో తప్పింది. ముంబైలో జరిగిన మొహర్రం ఊరేగింపులో జరగడానికి సిద్ధంగా ఉన్న భారీ విషాదాన్ని పోలీసులు తృటిలో అడ్డుకున్నారు. ఊరేగింపులో పాల్గొన్న వారికి...
అయోధ్య రామమందిర నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా...
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన డైరెక్టర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1993 బ్యాచ్కు చెందిన తెలంగాణ కేడర్...
రాష్ట్రంలో వ్యాధుల నివారణ, నియంత్రణ దిశగా గేమ్ ఛేంజర్ కానున్న ‘సంజీవని’ పథకం ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ మండలి...
ఆర్ఎస్ఎస్ పై తప్పుడు ప్రచారం చేసినందుకు కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కేసు పెట్టింది. ఈ ఫిర్యాదును బెంగళూరు...
గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై జరిగిన దాడి ఉదంతం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ, అమరావతి...
అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలు, హైడ్రోపవర్ ప్రాజెక్టుల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు,...
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు యోగనారాయణ స్వామి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు,...
విజయనగరం లోని ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్...
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27వ తేదీన శ్రీకారం చుడుతున్నామని...
భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. వికారాబాద్ జిల్లా పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. కేటీఆర్ రాకతో స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు....
ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీలో అత్యంత సంచలన, వివాదాస్పద అధికారిణిగా పేరున్న 1988 బ్యాచ్ సీనియర్ IAS వై. శ్రీలక్ష్మికి కూటమి ప్రభుత్వం సర్ప్రైజ్ ఇచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం...
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సరికొత్త ఊపు రానుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, సాగరతీర నగరం విశాఖపట్నంలను పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర...
తెలంగాణలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల...