ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర...
జర్నలిజం లో 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవల లో భాగస్వామ్యుడై జిల్లాలో పలువురు రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు,పారిశ్రామిక వేత్తల మన్ననలు పొందిన...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర...
ఇటీవల జరిగిన ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తమిళ నటుడు, రాజకీయ నాయకుడు...
మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఘోర వైఫల్యాలు, అమలు కాని హామీలు, విస్తరిస్తున్న అవినీతి అరాచకాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ...
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, సీఓటర్ (CVoter) వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ మధ్య జరిగిన తాజా చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు 2026 మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. 1991 బ్యాచ్కు చెందిన ఈ ఐఏఎస్ అధికారికి...
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలపై మరొక్క అనుమానాల నీడ పరచుకుంది. భారత్ లాంటి అతి పెద్ద మార్కెట్ లోకి తమ వ్యవసాయ ఉత్పత్తులను పంపుతున్నామని వాషింగ్టన్ ప్రకటించడం...
పాకిస్థాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) అత్యంత భీకరమైన దాడులతో విరుచుకుపడింది. శనివారం వేకువజామున ఆ సంస్థ ప్రకటించిన ‘ఆపరేషన్ హెరోఫ్ 2.0’ (Operation...
15 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లును ఫ్రాన్స్ పార్లమెంట్ దిగువ సభ (నేషనల్ అసెంబ్లీ) ఆమోదించింది. పిల్లలను అధిక స్క్రీన్ టైమ్...
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు సృష్టించినా...
భారతీయ మజ్దూర్ సంఘం బిఎంఎస్ జాతీయ అధ్యక్షుడుగా తెలంగాణకు చెందిన సుంకరి మల్లేశం ఆదివారం ఎన్నికయ్యారు. ఛత్తీస్ ఘడ్ కు చెందిన సురేంద్ర పాండే జాతీయ ప్రధాన...
ఒడిశా పర్యటనలో ఉన్న పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నేతృత్వంలోని తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం మూడో రోజున భువనేశ్వర్లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్వాటర్ ఆక్వాకల్చర్ను...
రాజకీయాలు క్రీడల నిర్ణయాలను ప్రభావితం చేసినప్పుడు పరిస్థితులు తప్పనిసరిగా మరింత సంక్లిష్టంగా మారతాయి. బంగ్లాదేశ్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగి, హిందువులు కూడా లక్ష్యంగా మారిన నేపథ్యంలో, ఆ...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధాని అమరావతికి కొత్త కళ వచ్చింది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి...
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు సంబంధించిన అంశంపై తాను ప్రధాని షెహబాజ్ షరీఫ్కు వివరాలు అందించానని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నక్వీ సోమవారం తెలిపారు....
రాబోయే టీ20 వరల్డ్కప్ నుంచి బంగ్లాదేశ్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తప్పించింది. భద్రతా కారణాలు చూపిస్తూ భారత్కు జట్టును పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నుంచే క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం 8 గంటలకు...
గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా శనివారం రాత్రి స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకి గద్వాల...
తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 2వ తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు...
మన యువతకు, తల్లిదండ్రులకు రీల్స్ కాదు చూపాల్సింది, దేశ అత్యున్నత ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి లాంటి వారి మాటలు. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ...
మైనస్ ఇన్టు మైనస్… ప్లస్ అవుతుంది.. ఇది మ్యాథ్స్ ఫార్ములా.. ఉష్ణం ఉష్ణేణ శీతలం…. ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఇవి ఆర్యోక్తులు.. ఇవి ప్రజల్లో ఉన్న నానుడి…...
గణతంత్ర వేడుకల సాక్షిగా వైకాపా కార్యాలయంలో చోటుచేసుకున్న దృశ్యాలు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తున్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, విప్లవ వీరుడు...