ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత...
పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును.. జగన్ ఇంట్లో దాచిపెట్టారని సంచలన ఆరోపణ చేశారు మహాసేన రాజేశ్. రెండు రోజుల్లో అనంతబాబుని చట్టానికి అప్పగించకపోతే.. వేలాది మంది...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్టు చేశారు. జగన్...
అక్రమ సంబంధానికి అడొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం పన్నింది. ప్రియుడు, మరో రౌడీషీటర్ తో కలిసి కిరాతకంగా హతమార్చాలని కుట్ర పన్నింది. చివరికి...
తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. గురువారం గద్వాల ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు...
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై వనస్థలిపురం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ ప్రముఖ అడ్వకేట్,హైదరాబాద్ బార్...
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులారా ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని పోరాటాల...
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాల్చుతోంది. సమ్మెలో భాగంగా మొదటి రోజు పోరాటాన్ని విజయవంతం చేసిన కార్మికులకు ఆర్టీసీ జేఏసీ నాయకత్వం ప్రత్యేక...
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ అగ్రనేతల చర్చల కోసం వేదికగా ఉన్న ఇస్లామాబాద్ లో భారీ ట్రాఫిక్పై ఆంక్షలు...
కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగుస్తున్నందున అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతాయా లేదా అనే అంశంపై ఉత్కంఠ చెలరేగింది. అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన...
జపాన్ ఈశాన్య తీర ప్రాంతాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. జపాన్ ఉత్తర-తూర్పు తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం నేపథ్యంలో...
ఎక్కువ చదువుకున్న వారే “డిజిటల్ అరెస్ట్” మోసాలకు గురి అవుతున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక వృద్ధ మహిళ తన...
తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న సమయంలో...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో, దిగ్గజ పారిశ్రామికవేత్తల సమక్షంలో రేపు జరగనున్న ‘ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుకలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రముఖ విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. బిర్లా గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో నడిచే ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థ బిట్స్ పిలానీ కొత్త...
హిందూ దేవాలయాలు, దేవతలు మరియు సంప్రదాయాలపై అవహేళన చేస్తూ మాట్లాడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. దేశవ్యాప్తంగా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా...
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరెంటుని నిల్వ చేయడానికి ఉపయోగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లో కీలకమైన లిథియం...
సనాతన ధర్మం గురించి పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేయడాన్ని శ్రీ స్వామి రామానంద యోగజ్జాన పీఠాధిపతి అంతర్ముఖానంద శ్రీగురూజీ తీవ్రంగా ఖండించారు. ఏపీలోని విజయనగరం జిల్లా...
మహాత్మా బసవేశ్వరుని 893వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రవీంద్ర భారతిలో నేడు జరిగిన బసవేశ్వరుని 893వ...
ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామన్నారు.. ఈ ఏడాదికి ఇండియాకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కే...
ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్, బిట్స్ పిలాని గ్రూప్ వైస్ ఛాన్సలర్, నానో ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశం గర్వించే శాస్త్రవేత్త ప్రొఫెసర్ వి. రామ్గోపాల్ రావు లింక్డ్ఇన్లో...
మన దేశంలో సిటీల్లో ఇండస్ట్రీలు పెడతారు. అవే ఇండస్ట్రియల్ సిటీలు అవుతాయి. కానీ పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఒక నగరాన్ని నిర్మిస్తే.. ఫ్యాక్టరీల కోసమే ఒక సిటీని...