పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గా పదవీ స్వీకారం చేయబోతున్న సువేందు అధికారి క్షేత్ర స్థాయిలో బలం ఉన్న ఒక ప్రజా నాయకుడు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తనకంటూ...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి శుక్రవారం బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీగా ఎం ఎన్ వీ ఎస్ ప్రభాకర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఆర్థిక, పరిపాలనా, ఉత్పత్తి సమస్యలతో...
అర్జీలు, ఫిర్యాదులు పరిష్కారంలో ఎలాంటి అలక్ష్యం చూపొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొందరు కలెక్టర్లు అర్జీలు తీసుకుని కారులోనే పడేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని.. అలా...
పేదల తిరుపతిగా ఖ్యాతి పొందిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు....
ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. 2024...
అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా పదేళ్లలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...
ఫార్మా సిటీ పేరుతో సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బషీర్ బాగ్...
సరిహద్దుల్లో ఏ మాత్రం అతిగా ప్రవర్తించినా ఒక్క క్షణం కూడా ఉపేక్షించేది లేదని భారత్ మరొక్క మారు పాకిస్తాన్ ను హెచ్చరించింది. ఆపరేషన్ సిందూర్ తొలి వార్షికోత్సవం...
చైనాలో సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆంక్షలు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, న్యాయం, విద్య వంటి కీలక రంగాల్లో అనర్హులైన వ్యక్తులు తప్పుదోవ పట్టించే సమాచారం...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు....
భారత్ పై పాకిస్తాన్ కుట్రలు మానడం లేదు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక దేవాలయం, ఢిల్లీ-సోనేపట్ జాతీయ రహదారిపై ఉన్న ప్రముఖ...
కేసు వాదిస్తున్న ఒక అడ్వకేట్ ను 24 గంటల పాటు పోలీసు కష్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో...
ప్రత్యేక ఓటరు సవరణ లో తప్పిదాలు జరిగితే ఊరుకోబోమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పద్మారావు నగర్...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ తన తయారీ కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది....
రైల్వే నెట్వర్క్లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. దేశంలో రాబోయే హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రాజెక్టులో ఏపీ మేజర్ సెంటర్గా మారనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన...
ధర్మ పరిరక్షణ మరియు భక్తి భావనతోనే సమాజం సుభిక్షంగా ఉంటుందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ...
తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం గుట్టపై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్ప యాగం వేడుకగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బత్తిన గుండాల...
నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు భక్తజన...
పశ్చిమ బెంగాల్ లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికల పరంగా దాదాపు శూన్య స్థాయిలో ఉన్న బీజేపీ,...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై కొంతకాలంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. అమరావతి నిర్మాణం అంటే వేల కోట్ల వృధా అని, ఒక్కో చదరపు అడుగుకు లక్షల్లో ఖర్చవుతోందంటూ...
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకొంటున్నారు. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఒక్క...