అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ గ్రౌండ్లో జరిగిన...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రధాన సాగునీటి...
నేతన్నలకు రెట్టింపు ఆదాయం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారికి ఆర్థిక మేలు కలిగేలా చేనేత సహకార సంఘాల చెంతకు వచ్చి చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు స్థిరత్వం , విశ్వసనీయత, మన్నికైన పాలన దిశగా అడుగులు వేయడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యూహాత్మక త్యాగమే ప్రధాన కారణమని జనసేన...
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి డీసీఎం,...
ప్రముఖ టెలివిజన్ వ్యాఖ్యాత, నటి సుమ కనకాల సోమవారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో సమతా మూర్తిని సందర్శించారు. 216 అడుగుల ఎత్తైన సమతా మూర్తి విగ్రహాన్ని ఆమె...
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ ఈరోజు హైదరాబాద్లోని సిఈఓ (CEO) కార్యాలయం నుండి తెలంగాణలోని అందరు డిఈఓలు (DEOs), ఈఆర్ఓలతో...
పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లేందుకు మే 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు “జెండా పండుగ” నిర్వహించాలని టీఆర్ఎస్ అధ్యక్షురాలు...
అమెరికా ఇరాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఆడిన మరొక దొంగ నాటకం బయటపడింది. అమెరికా ఇజ్రాయిల్ దాడుల నుంచి తమ యుద్ధ విమానాలను కాపాడుకోవడానికి ఇరాన్ కోరగానే...
ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తిగా తిరస్కరించారు. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు పంపిన ప్రతిపాదన “పూర్తిగా ఆమోదయోగ్యం కానిది” అంటూ...
తమిళనాడులోని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న...
కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు....
ఏఐఏడిఎంకే నిట్టనిలువుగా చీలిపోయింది. ఏఐఏడిఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత సి షణ్ముగం నేతృత్వంలో 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేసి అధికార TVK ప్రభుత్వానికి...
బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక...
ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ముగ్గురు రౌడీషీటర్లను పల్నాడు జిల్లా నుంచి 6 నెలల పాటు బహిష్కరిస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా...
కేసు వాదిస్తున్న ఒక అడ్వకేట్ ను 24 గంటల పాటు పోలీసు కష్టడీలో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో...
ప్రత్యేక ఓటరు సవరణ లో తప్పిదాలు జరిగితే ఊరుకోబోమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పద్మారావు నగర్...
ధర్మ పరిరక్షణ మరియు భక్తి భావనతోనే సమాజం సుభిక్షంగా ఉంటుందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ...
తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం గుట్టపై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్ప యాగం వేడుకగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బత్తిన గుండాల...
నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు భక్తజన...
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ పథకం జులై ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ...
ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన అలా ఎందుకు చెప్పారు అనే అంశంపై...
పశ్చిమ బెంగాల్ లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికల పరంగా దాదాపు శూన్య స్థాయిలో ఉన్న బీజేపీ,...