పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఓటమిని సంతోషంగా జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత తీవ్ర హెచ్చరికలు చేశారు....
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యంత శక్తిమంతమైన ముగ్గురు మహిళలు ఓడిపోగా బీజేపీ నుంచి రంగంలో దిగిన ముగ్గురు సాధారణ మహిళలు విజయం...
ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని డోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు పనులను జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పరిశీలించారు. రాత్రి వేళలోనే టన్నెల్లోకి...
నాబార్డు క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు తరలిరావాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తన ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా...
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు మరో పెద్ద ఊతం లభించింది. జర్మనీకి చెందిన ప్రముఖ రసాయన దిగ్గజం BASF “BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్...
సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ తో కలిసి సోమవారం...
చైనాలో సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆంక్షలు పెడుతున్నారు. ప్రత్యేకంగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, న్యాయం, విద్య వంటి కీలక రంగాల్లో అనర్హులైన వ్యక్తులు తప్పుదోవ పట్టించే సమాచారం...
అమెరికా–ఇరాన్ మధ్య పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా కొనసాగుతోంది. యుద్ధం పూర్తిగా ఆగకపోయినా, తాత్కాలిక విరమణ తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి...
పత్రికా స్వేచ్ఛ లో ప్రపంచవ్యాప్తంగా భారత్ ర్యాంకు ఏటికేడూ పడిపోతోంది. ఈ ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026′ ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంకు...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయిన దళపతి విజయ్ కు కాంగ్రెస్ పార్టీ తన మద్దతు తెలిపింది. దాంతో తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మే 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుండగా, కొత్త ముఖ్యమంత్రి...
చెన్నై నగరంలోని ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ దంపతుల నివాసం ఇప్పుడు పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా వెలువడుతున్న ప్రారంభ ట్రెండ్స్లో,...
రైల్వే నెట్వర్క్లో ఏపీ సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. దేశంలో రాబోయే హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రాజెక్టులో ఏపీ మేజర్ సెంటర్గా మారనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన...
వాస్తవాలను గ్రహించకుండా అహంకారంతో ప్రవర్తించడం వల్లే మమతా బెనర్జీకి ఘోర పరాభవం ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని రాజకీయ కారణంగా...
తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురం గుట్టపై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పుష్ప యాగం వేడుకగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బత్తిన గుండాల...
నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు భక్తజన...
ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. దేవాలయ...
పశ్చిమ బెంగాల్ లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికల పరంగా దాదాపు శూన్య స్థాయిలో ఉన్న బీజేపీ,...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై కొంతకాలంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. అమరావతి నిర్మాణం అంటే వేల కోట్ల వృధా అని, ఒక్కో చదరపు అడుగుకు లక్షల్లో ఖర్చవుతోందంటూ...
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకొంటున్నారు. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఒక్క...
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆమేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు...