పశ్చిమాసియా యుధ్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వరుసగా రెండోసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించింది. పశ్చిమ...
దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మరికొద్ది గంటల్లోనే నైరుతి రుతుపవనాలు...
భారతదేశ తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ మేజర్ షిప్పింగ్ హబ్గా అవతరిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు మేజర్ పోర్టులు ఆపరేషన్లో ఉండగా, కొత్తగా మరో ఐదు పోర్టులు నిర్మాణ...
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణకు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఇటువంటి...
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి.వి. ఆనంద్ హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ (RBVRR TGPA)ను సందర్శించారు. అకాడమీ డైరెక్టర్...
అక్రమ కార్యకలాపాలు, అనధికారిక క్రాస్ మసాజ్ సేవలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సహకారంతో...
తెలంగాణ ఈగిల్ ఫోర్స్ అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. థాయ్లాండ్ నుంచి భారత్కు అధిక THC శాతం కలిగిన ప్రీమియం హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా...
ఇజ్రాయెల్ పట్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఏదో సభలోనో లేక ఎక్స్ వేదికగానో కాదు… ఇజ్రాయెల్...
ఇరాన్ పై అమెరికా సైన్యం మళ్లీ దాడి చేసింది. అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలపై రక్షణాత్మక దాడులు నిర్వహించాయి. ఇరాన్ నుంచి...
భారత్–అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఒప్పందానికి తుది రూపు ఇవ్వడానికి అమెరికా ప్రతినిధి బృందం జూన్ 1 నుంచి...
కేరళ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి వీ డీ సతీషన్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉందని గురువారం...
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన మమతా బెనర్జీకి ఇప్పుడు సొంత పార్టీలోనే తిరుగుబాటు ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీలో అంతర్గత విభేదాలు...
తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దేశంలోని అన్ని హైకోర్టులకు అత్యంత కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. న్యాయ ప్రక్రియలో వేగం...
పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెరగాలని… పర్యావరణ పరిరక్షణకు అవగాహనే తొలి అడుగు అని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్, సీసీఎఫ్ డా. ప్రియాంకా వర్గీస్...
డిఎస్సీ 2025 లో స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. “గొడ్డలి పార్టీకి విమర్శలు చేయడం, విధ్వంసకర రాజకీయాలు చేయడం...
ఈ నెల చివరన పదవీ విరమణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరోసారి పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసే...
రిజర్వు బ్యాంకు తన వద్దనున్న బంగారం నిల్వలను అమ్మేసిందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు పలు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. భారత విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు రిజర్వు...
శ్రీ కంచి కామకోటి పీఠం శంకరాచార్య స్వాముల వారిచే స్థాపించబడి, 33 సంవత్సరాలకు పైగా విజయవంతంగా నిర్వహించబడుతున్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం (డీమ్డ్ టు బి...
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం ఉదయం నిర్వహించిన రథోత్సవం భక్తి పారవశ్యంతో అంగరంగ వైభవంగా...
శనివారం మధ్యాహ్నానానికి పౌర్ణమి ఘడియలు రావడంతో శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించనున్నది. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభవుతుంది. ఆలయ మహాద్వారం నుండి...
డీఎస్సీలో అక్రమాలు అంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు రాజకీయాలు.. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కాకుండా.. తక్కువ...
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అత్యాధునిక టెక్నాలజీని తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ గ్లోబల్...
రాజకీయాల్లో సెంటిమెంట్, సింపతీ అనేవి అత్యంత బలమైన ఆయుధాలు. అందులో సందేహం లేదు. కానీ, ఒకే అస్త్రాన్ని మాటిమాటికీ ప్రయోగిస్తే అది తుప్పు పట్టిపోతుంది. ప్రస్తుతం ఏపీ...