అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యూయార్క్ నగరంలో నిరసనలు మిన్నంటాయి. ట్రంప్ వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్...
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పార్టీ చరిత్రను ప్రతిబింబించేలా ప్రత్యేక వీడియో ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. “ప్రతీ పేదవాడికి ఒక నీడ” ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, కేవలం 21...
ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మానవ తప్పిదాల వల్ల గొప్ప...
ప్రముఖ యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ మేనకా గాంధీ బృందం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు చేసిన, చేయనున్న స్టెరిలైజేషన్ వివరాలను...
భూ దందాల ఆరోపణలపై రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావు...
దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), హిజ్బుల్లా ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, దక్షిణ లెబనాన్లోని ఒక భవనంలో...
అమెరికా కరెన్సీ చరిత్రలో ఒక అరుదైన మార్పు చోటుచేసుకోబోతోంది. 1861 నుంచి అమల్లో ఉన్న 165 ఏళ్ల నాటి సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఖార్గ్ ఐలాండ్ (Kharg Island) చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా తన మెరైన్...
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్య యాదవ్...
భారతదేశంలో లాక్డౌన్ విధించే అవకాశముందనే వదంతులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఖండించింది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు ఎక్సైజ్ విధానాల్లో మార్పులు చేస్తూ,...
రాజస్థాన్లోని జోథ్ పూర్ నగరంలో భారీ యాంటీ-టెరర్ ఆపరేషన్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ISIS కు సంబంధం ఉన్న ఓ హ్యాండ్లర్ను అరెస్ట్...
న్యూఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన హాకీ ఇండియా 8వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో భారత మహిళల హాకీ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ నవనీత్ కౌర్ ప్రతిష్టాత్మకమైన ‘హాకీ ఇండియా...
హైదరాబాద్లోని గచ్చిబౌలి హాకీ స్టేడియం (జి.ఎం.సి. బాలయోగి హాకీ గ్రౌండ్) వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్ (FIH) మహిళల హాకీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ 2026లో భారత జట్టు...
ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఉత్కంఠభరిత...
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. కేరళ డ్రమ్స్,...
ఉత్తరాంధ్ర లో మరో భద్రాద్రి గా ఖ్యాతి నొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారామ కల్యాణం ప్రారంభమైంది. ఈ కల్యాణానికి...
కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పవిత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు మరియు...
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే స్థాయికి చేరుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు, అంతర్జాతీయ...
రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించడం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాపాలను అసెంబ్లీ...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామడుగు విఠలేశ్వర వెంకటేశ్వర దేవాలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో శ్రీ...