పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యంత శక్తిమంతమైన ముగ్గురు మహిళలు ఓడిపోగా బీజేపీ నుంచి రంగంలో దిగిన ముగ్గురు సాధారణ మహిళలు విజయం...
పశ్చిమ బెంగాల్ లో చిరస్మరణీయ విజయం సాధించామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. మంచి పాలన అందించాలన్న బీజేపీ అభిమతమే అంతిమంగా పైచేయి సాధించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్...
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్టేడియం దగ్గర, ఆవుల సత్రం దగ్గర కత్వ డ్రైనేజీ కాలవలు, చెరువులలో వ్యర్ధపదార్థాలు పారవేయడం, వాటిని కొందరూ ప్రైవేట్ వ్వక్తులు ఆక్రమించడం...
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ -2026 ను మంగళవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్...
డీజిల్ పోసుకొని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బతుకుతెరువు...
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో టీజీఎస్ఆర్టీసీ చెకింగ్ ఇన్స్పెక్టర్పై జరిగిన భౌతిక దాడి ఘటనను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ...
హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు మరో పెద్ద ఊతం లభించింది. జర్మనీకి చెందిన ప్రముఖ రసాయన దిగ్గజం BASF “BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్...
సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ తో కలిసి సోమవారం...
అమెరికా–ఇరాన్ మధ్య పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా కొనసాగుతోంది. యుద్ధం పూర్తిగా ఆగకపోయినా, తాత్కాలిక విరమణ తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి...
పత్రికా స్వేచ్ఛ లో ప్రపంచవ్యాప్తంగా భారత్ ర్యాంకు ఏటికేడూ పడిపోతోంది. ఈ ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026′ ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంకు...
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది....
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మే 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుండగా, కొత్త ముఖ్యమంత్రి...
చెన్నై నగరంలోని ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ దంపతుల నివాసం ఇప్పుడు పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. తమిళనాడు ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా వెలువడుతున్న ప్రారంభ ట్రెండ్స్లో,...
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న నివాస సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన...
వాస్తవాలను గ్రహించకుండా అహంకారంతో ప్రవర్తించడం వల్లే మమతా బెనర్జీకి ఘోర పరాభవం ఎదురైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా దాన్ని రాజకీయ కారణంగా...
గతంలో పదవ తరగతి ఫలితాలు వచ్చాయంటే చాలు..పత్రికల మొదటి పేజీలు, టీవీ ఛానెళ్ల ప్రైమ్ టైమ్ అంతా కార్పొరేట్ విద్యాసంస్థల యాడ్స్ తోనే హోరెత్తిపోయేవి. ఏ ఛానెల్...
నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై పాండురంగ స్వామి అలంకారంలో స్వామివారు భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు భక్తజన...
ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. దేవాలయ...
పశ్చిమ బెంగాల్ లో స్పష్టమైన ఆధిక్యత సాధించిన బీజేపీ కొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికల పరంగా దాదాపు శూన్య స్థాయిలో ఉన్న బీజేపీ,...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై కొంతకాలంగా వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. అమరావతి నిర్మాణం అంటే వేల కోట్ల వృధా అని, ఒక్కో చదరపు అడుగుకు లక్షల్లో ఖర్చవుతోందంటూ...
ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకొంటున్నారు. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఒక్క...
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆమేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు...