యాపిల్ పంటను పర్యావరణ మార్పులు భారీగా దెబ్బతీశాయి. హిమాచల్ ప్రదేశ్లో సుమారు రూ.5,000 కోట్ల విలువైన యాపిల్ ఆధారిత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర వాతావరణ సంక్షోభాన్ని...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది! ఎక్కడో కాదు, సాక్షాత్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డ, కోట లాంటి కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఒక...
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట పట్టణం ఆర్ & బి బంగ్లా సమీపంలో సోమవారం రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో...
అత్యాధునిక క్యాన్సర్ మందుల తయారీ కేంద్రాన్ని సీఐఆర్వో ఫార్మా ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని బయోటెక్ పార్కు మూడో దశలో సీఐఆర్వో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్...
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంప్ యార్డు ఏర్పాటు నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న స్థానిక రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హైదరాబాద్లో మాజీ మంత్రి,...
పర్యావరణ, అటవీశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శైలజా రామయ్యర్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ని జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో...
గుండె రిథమ్ వ్యాధుల చికిత్సలో మరో కీలక మైలురాయిని అధిగమిస్తూ, యశోద హాస్పిటల్స్- సికింద్రాబాద్ లో అత్యాధునిక “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్”(PFA) సాంకేతికతను విజయవంతంగా ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా...
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నే పహల్గామ్ దాడిలో కీలక పాత్ర పోషించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి...
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులను పొట్టనపెట్టుకున్న అనంతరం భారత ప్రభుత్వం నిలిపివేసిన సింధు జలాల ఒప్పందంతో పాకిస్తాన్ గిజగిజలాడుతున్నది. గత కొన్ని...
ప్రస్తుతం ఐరోపా ఖండం చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయి తీవ్రమైన వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో అతలాకుతలమవుతోంది. జూన్ చివరి వారంలో పశ్చిమ ఐరోపాలో ప్రారంభమైన...
అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసు రాజకీయ మలుపు తీసుకున్నది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారంలో ప్రతిపక్ష నేతలను ప్రశ్నించాలన్న విశ్వ హిందూ పరిషత్...
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా...
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే ఒకే ఒక్క కారణంగా నగర బహిష్కరణ చేయడం సాధ్యం కాదని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానిక రాజకీయ నాయకుడు సయీద్ అహ్మద్...
జూలై 17, 18, 19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తుల కోసం మూడు...
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా...
హర్యానాలోని హిసార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళను ఆమె భాగస్వామి కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని 32...
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో...
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఈ నెల జూలై 17 నుండి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు....
భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి ఒక్కదానికి అపారమైన ఆధ్యాత్మిక మహిమ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన అలంపూర్ శ్రీ జోగులాంబ శక్తిపీఠం, తుంగభద్రా నది తీరాన...
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం మరియు అనుబంధ ఆలయాలలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో…....
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నవశకం మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ తెచ్చిన 100 డేస్ యాక్షన్ ప్లాన్, పారదర్శకమైన టీచర్ ట్రాన్స్ఫర్...
అమరావతి రాజధానిలో జర్నలిస్టుల కోసం ప్రతిపాదించిన హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సీనియర్...