గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో భూ బకాసురులు.. రైతులు, భూ యజమానులు, పేదల భూములను అడ్డగోలుగా దోచుకున్నారు. ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో భ్రష్టు...
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి కువైట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే మీడియా కథనాలపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. బాధిత మహిళను సురక్షితంగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ రంగ అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తిని తయారు చేయడంలో “అధునాతన నిర్మాణ కార్యకలాపాలు మరియు నిర్మాణ సాంకేతికతలపై జాతీయ వర్క్షాప్” కీలక...
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల...
ఉపాధి హామీ పథకం (MGNREGS), చేయూత పింఛన్ల అమలుపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్...
ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్...
అమెరికాలోని చికాగో సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థిని నవ్య గడుసు మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనకు ముహూర్తం పెట్టుకున్నారు. పుతిన్ మే 19-20...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో నేడు భారత్ అతిపెద్ద, కీలకమైన ఇంధన ఒప్పందం కుదుర్చుకున్నది. ఇంధన, పెట్రోలియం రంగాల్లో కీలకమైన రెండు ప్రధాన ఒప్పందాలు భారత ప్రధాని...
కేరళ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ సోమవారం ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో నిర్వహించిన వైభవమైన కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్...
ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని విస్మరించినందుకు ఒక BJP నాయకుడిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయన చేసిన 120 వాహనాలతో ర్యాలీ...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంభవించిన భారీ వర్షాలు, ఈదురుగాలులు మరియు మెరుపులతో కూడిన తుఫాను తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ప్రకృతి వైపరీత్యం...
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్ర అభివృద్ధి, విద్యా...
ఆన్లైన్ వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ పొజిటిషన్లో దూసుకుపోతోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అభివృద్ధి చేసిన నెక్ట్స్ జెన్.. ఈ-హాస్పిటల్ ఆన్లైన్ అప్లికేషన్ని రాష్ట్రంలో సమర్ధంగా...
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం లీటరుకు...
ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు హనీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఖైరతాబాద్...
తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని, అవినీతి రహిత పాలన అందిస్తానని..తమిళగ వెట్రి కళగం అధినేత, దళపతి విజయ్ గ్రాండ్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. క్లీన్ గవర్నెన్స్ ఆశిస్తూ...
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా, మరింత ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్వహించనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల...
కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం అమవాస్య సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భక్తులతో పాటు ఉమ్మడి మహబూబ్...
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడి చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ₹3 నుండి ₹3.29 వరకు పెరిగాయి. భారతదేశం తన...
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభం కావడమే ఆలస్యం..ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో టెన్షన్ మొదలైంది. గత ఐదేళ్ల తమ పాలనలో ఇష్టారాజ్యంగా చేసిన దొంగ ఓట్ల...
రాయలసీమ జిల్లాలు.. అనగానే ఇప్పటికీ మిగిలిన ప్రపంచానికి గుర్తొచ్చే ఇమేజ్ వేరు. కానీ, గడిచిన కొన్నేళ్లుగా అక్కడ, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్న పారిశ్రామిక...