అయోధ్య రామ మందిర నిర్వహణను మరింత ప్రొఫెషనల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి పూర్తి స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్...
మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారిపోయిందని.. దీనికి అనుగుణంగానే పోలీసింగ్ మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో...
మారుతున్న భద్రతా సవాళ్లకు అనుగుణంగా బెటాలియన్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. ములుగులోని 5వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్ను...
నిషేధిత ఆస్తుల పిఓబి / 22ఎ జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టబద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం...
హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో దరఖాస్తుల స్వీకరణ గడువును మరో...
అమెరికా-కెనడా సరిహద్దు మీదుగా ప్రధానంగా భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించిన అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కుట్రలో తన పాత్రను న్యూయార్క్కు చెందిన ఓ మహిళ అంగీకరించింది....
ఇజ్రాయెల్, అమెరికా దళాలు మళ్లీ ఇరాన్ పై యుద్ధం ప్రారంభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్లో జరిపిన దాడుల్లో ప్రభుత్వ దళాలకు చెందిన కనీసం...
మూడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే మెటా పై కఠిన చర్యలు తప్పవని మోడీ ప్రభుత్వం జుకర్బర్గ్ కు హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీక్లపై...
డొమినోస్ పిజ్జా అవుట్లెట్లపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చర్యలు చేపట్టింది. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలోని డొమినోస్...
టాటా గ్రూప్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయన...
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
ఇంట్లో డబ్బు కట్టలు బయటపడ్డ కేసులో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి...
కాకతీయ జూలాజికల్ పార్కు అభివృద్ధికి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (CAMPA) నిధులు మంజూరు చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం...
విశాఖపట్నం నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం వద్ద పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో...
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతర విద్యుత్...
హిందూ ధర్మంలో శ్రావణమాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. చంద్రుని ఆధారంగా ఏర్పడే మాసాలలో శ్రావణమాసం భక్తి, ఆధ్యాత్మికత, వ్రతాలు, పూజలు, దానధర్మాలకు ప్రత్యేకమైన కాలంగా భావించబడుతుంది....
సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తాహ భజన...
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కార్వాన్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా...
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని స్పెషల్ ఇన్వెస్టిగేషణ్ టీమ్ విచారణలో తేలింది. ఈ మేరకు సిట్ అధికారులు హైకోర్టుకు తుది...
కేరళ అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మలయాళ భాషలో రాష్ట్రం పేరును ‘కేరళం’గా పిలుస్తుండటంతో, రాజ్యాంగంలోని ప్రథమ షెడ్యూల్లో ఉన్న ‘Kerala’ పేరును ‘Keralam’గా...
ఎర్రబస్సు కామెంట్ జగన్ క్రెడిట్ కథలకు చెక్ పెట్టడంతో పాటు వైసీపీని ముంచేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం ఆరాటపడుతూ.. వైసీపీ నేతలు ఎంత పోరాటం చేసినా...
హారర్-యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్లో థియేటర్లలో...