భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాల సమగ్ర పరిశీలన (SIR) అత్యంత కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన...
జగన్ చెప్పిన ఒక్క అబద్దంతో.. మరుగున పడిపోయిన ఎన్నో నిజాలు బయటకొస్తున్నాయి. వైఎస్ కుటుంబం రక్త చరిత్ర ఎంత దారుణమైనదో ప్రస్తుతం జగన్ పార్టీలో కీలక పదవుల్లో...
జగన్ను నమ్ముకొంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వైసీపీ నాయకులకు నెమ్మదిగా క్లారిటీ వస్తోంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వెంటనే మేల్కొన్న కొంతమంది నేతలు.. అప్పుడే...
తిరుమల లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు సాయంత్రానికి...
ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ,...
రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎబోలా విషయంలో ప్రజలు...
రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయాలలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్ల...
భారత్–అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఒప్పందానికి తుది రూపు ఇవ్వడానికి అమెరికా ప్రతినిధి బృందం జూన్ 1 నుంచి...
గ్రీన్ కార్డు అంశంలో అమెరికా ఆడుతున్న గేమ్స్ భారతీయ విద్యార్ధుల పాలిట శాపంగా మారుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు అందరూ ఇప్పుడు యూరప్ వైపు మొగ్గు చూపుతున్నారు....
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఆయన కుమార్తె టీ. వీణకు సంబంధించిన ప్రదేశాల్లో ఇన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ బుధవారం ఉదయం సోదాలు నిర్వహించింది. కొచ్చిన్ మినరల్స్...
దేశంలో అక్రమ వలసలు మరియు ఇతర “అసహజ కారణాల” వల్ల చోటుచేసుకుంటున్న జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు...
అసోమ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరసత్వ చట్టం అమలుకు కీలక అడుగు వేస్తూ “యూనిఫాం సివిల్ కోడ్ అసోమ్ –2026” బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత...
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కేవలం 17 రోజులకే తొలి అధికారిక ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర...
సెల్ఫ్ గోల్స్ వేసుకొని ఇరుక్కోవడం.. తర్వాత నాలుక కరచుకొని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఫేక్ స్టోరీలు ప్రచారం చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. వైఎస్ ఫ్యామిలీ రక్త...
నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ సంస్థకు సంబంధించిన ఉగ్రవాద నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం జమ్మూ కాశ్మీర్లో కీలక సోదాలు నిర్వహించింది. శ్రీనగర్, షోపియన్ జిల్లాల్లోని మూడు...
తిరుమల గిరులు భక్తులతో పోటెత్తుతున్నాయి. ఏడు కొండలు గోవింద నామస్మరణతో హోరెత్తుతున్నాయి. మండే ఎండలను లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తున్నారు....
తిరుమలలో శ్రీవారి భక్తులు క్యూలైన్లలో నిరీక్షణకు చెక్ పెడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. సర్వదర్శనం టోకెన్ కలిగిన భక్తులు తాత్కాలికంగా క్యూలైన్ నుంచి...
పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో హుండీల లెక్కింపు విజయవంతంగా పూర్తయింది. హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,28,37,281/- లు నగదు రాబడిగా లభించింది. కాగా ...
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కంచికామకోటి పీఠాధిపతి...
ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తే NDA కూటమిలో అటు కేంద్ర అగ్రనేతలకు, ఇటు తెలుగుదేశం పార్టీకి మధ్య నారా లోకేష్ బలమైన వారధిగా మారుతున్నట్లు...
ఆంధ్రప్రదేశ్కు కేంద్రప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. ఏపీలో ఏకంగా రూ. 30,000 కోట్ల భారీ వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి...
వైసీపీని గొడ్డలి పార్టీ అన్నారని తెగ ఇదైపోయిన జగన్.. తనను తాను మంచోడిగా ప్రొజెక్ట్ చేసుకొనే ప్రయత్నం చేశారు. కానీ ఆయన సెల్ఫ్ డబ్బా బెడిసి కొట్టింది....