పెట్రోలు ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచే ప్రతిపాదన ఇప్పటిలో లేదని కేంద్రం ప్రకటించింది. పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న 20 శాతం కంటే పెంచే...
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన నిరాహార దీక్షను ముగించాడు. దీప్కే తో బాటు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు సంఘీభావంగా...
దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు టీటీడీ కళాకారుల కుటుంబాలకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మానవతా దృక్పథంతో సాయం చేశారు. కె. చక్రవర్తి (వయోలిన్ కళాకారుడు),...
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం వేములాపల్లి సమీపంలోని తాటిపూడి జేఏ ఛానల్ పూడికతీత పనులకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శ్రీకారం చుట్టారు. జిల్లా మినరల్ ఫండ్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపడుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల...
సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం సమృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...
పాఠకుల్లో మరింత విజ్ఞానం పెంపొందించేలా నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. జులై నెలకు సంబంధించిన...
చావుదెబ్బతిన్న అమెరికా ఇరాన్ పై ప్రతీకార దాడులు ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్పై మరోసారి భారీ వైమానిక దాడులు...
గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తూనే ఉన్నది. దాంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. గత నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం...
త్రిపుర రాష్ట్ర పోలీసు శాఖలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్కర్ సోమవారం అగర్తలలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో...
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసేందుకు సిద్ధపడ్డ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ చేరింది. ఆదివారం జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు రాష్ట్ర...
అత్యంత ప్రమాదకరమైన కలుపు నివారణ మందు పారాక్వాట్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆరోగ్యం, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పారాక్వాట్పై తక్షణమే...
దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైదిక విజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలిచే పవిత్ర క్షేత్రమని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు....
ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం అమలుకు కౌంట్డౌన్ షురూ అయింది. పేద, మధ్యతరగతి...
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘భారత్ టెక్స్ 2026’ అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ (లేపాక్షి) పెవిలియన్ను రాష్ట్ర చేనేత, జౌళి, వెనుకబడిన...
ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడిసరుకును అందిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్ధి (ప్రాసెస్) చేయడంలో ఆంధ్రప్రదేశ్ ‘గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్’ గా ఆవిర్భవిస్తోందని రాష్ట్ర...
వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో రూ.1.77 కోట్ల (సీ ఎస్ ఆర్ నిధులతో)వ్యయంతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని విద్యార్థుల ఆనందోత్సాహాల...
వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గద్వాల పురోహితులు, వేద పండితుల ఆధ్వర్యంలో పవిత్ర కృష్ణానది జలాలతో దేవతా విగ్రహాల అభిషేకం...
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలిచేలా పునరుద్ధరణ పనులను వచ్చే గోదావరి పుష్కరాల నాటికి వంద శాతం పూర్తి...
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం...
స్థానిక సంస్థల ఎన్నికలపై.. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జిల్లా.. మండల పరిషత్లు, పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కూటమికి...
సీఎం చంద్రబాబు ఓవైపు అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో కియా సహా అనేక అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకువస్తుంటే..వైసీపీ నేతలు మాత్రం మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర...
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో చక్రం తిప్పి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మాజీ నేత విజయసాయి రెడ్డి...