రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ విమానాశ్రయంలో ఆయనకు...
కాకినాడ జిల్లా, తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని...
అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఫోరం ఎపి ప్రో చైల్డ్ గ్రూపు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆట,...
భైంసా పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలపై ఇటీవల కొంతమంది విద్యార్థి సంఘాల పేరుతో అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించి, యాజమాన్యాలను బెదిరించడం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ముందు అసభ్యంగా...
వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలకు అండగా కార్మిక వర్గం నిలబడాలని, వ్యవసాయ కార్మికుల మహాసభలకు జిల్లాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో హాజరై మహాసభలను జయప్రదం చేయాలని...
పాస్పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు...
రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహసీల్దార్ మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక...
భారతీయ వాణిజ్య నౌకపై ఒమాన్ తీరంలో మరోసారి దాడి జరిగింది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒమాన్లోని షినాస్...
ఇరాన్ తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు మరో సారి నోరుపారేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ఈసారి మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు...
ఫిలిప్పీన్స్ మొత్తం భూ కంపంతో వణికిపోయింది. దక్షిణ ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా...
మమత పార్టీకి మరో పెద్ద రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ బుధవారం తన రాజ్యసభ సభ్యత్వానికి...
శ్రీనగర్ మరియు లడఖ్ ప్రాంతాల మధ్య అన్ని వాతావరణాల్లోనూ నిరంతరాయంగా రవాణా సౌకర్యాన్ని కల్పించే ప్రతిష్టాత్మక ‘జోజిలా టన్నెల్’ నిర్మాణంలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ...
పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో విజయం సాధించడంతో దేశంలో పేదరికం తగ్గుముఖం పట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. 14 తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్...
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్...
ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ (FCV) పొగాకు వేలం ప్రక్రియ గత పది రోజులుగా మెరుగుదల సంకేతాలను చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కొనుగోలుదారుల...
మహబూబ్నగర్లోని పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు...
ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ముక్కులు సమర్పించుకున్నారు. శ్రీ తిమ్మప్ప...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నడిగడ్డ భక్తుల ఇలవేల్పు బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా ఉదయమే పవిత్ర కృష్ణ జలాలతో అభిషేకం,పంచామృతాభిషేకం ఆకు పూజ పూజలు నిర్వహించారు....
కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం జరిగిన హనుమంత వాహనసేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. స్వామివారు శ్రీరామచంద్రుని అలంకారంలో...
ఒకప్పుడు దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన అనంతపురం.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకే ఇంజిన్గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడికి...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై వైసీపీ డర్టీ పాలిటిక్స్ ప్రారంభించింది. మృతుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయిన విషాద సమయంలోనూ.. ఉద్యోగ సంఘాల ముసుగులను రెచ్చగొట్టి.. గొడ్డలి...