సత్యం న్యూస్ ప్రజాభిప్రాయం

ప్రపంచం
తప్పుడు మ్యాప్ తో మళ్లీ రెచ్చగొడుతున్న చైనా
భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు చైనా మరో సారి పాల్పడింది. 2023 సంవత్సరానికి సంబంధించిన తన ప్రామాణిక దేశపటాన్ని సోమవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్లో భూభాగమైన...
సౌదీ రోడ్డు ప్రమాదంలో ప్రవాసాంధ్ర కుటుంబం మృతి
టూరిస్ట్ వీసాపై కువైట్ నుంచి రియాద్కు వెళ్లిన నలుగురితో కూడిన భారతీయ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మరణించింది.శుక్రవారం ఉదయం రియాద్ సమీపంలో 6:00 గంటలకు వారు ప్రయాణిస్తున్న...
అమెరికా వెలగాలంటే ఇండియాతోనే ఉండాలి
భారత్తో అమెరికా వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడుతున్న వివేక్ రామస్వామి తెలిపారు. వచ్చే ఏడాది...
జాతీయం
మహిళా బిల్లు కు ఆమోదం
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును...
రాజ్ ఘాట్ వద్ద టిడిపి ఎంపిల మౌనదీక్ష
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తప్పుడు కేసులతో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని డిల్లీలో టిడిపి నేతల నిరసనలు...
తదుపరి వ్యూహంపై టీడీపీ ఎంపీల భేటీ
కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాల పై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యలు నేడు ఢిల్లీలో...
సినిమా
గణేష్ ఉత్సవాలలో సందడి చేసిన జెమిని టివి నటులు
హైదరాబాద్ మహానగరంలో ప్రతియేటా ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈ సారి మరో ప్రత్యేకతను కూడా చోటు చేసుకోనుంది....
అంగరంగ వైభవంగా అక్కినేని పాన్ ఇండియా అవార్డ్స్
10 రాష్ట్రాలకు చెందిన సినీ సామాజిక ప్రముఖులకు ఘన సత్కారం స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు శత జయంతిని పురస్కరించుకొని...
మీకు తెలియకుండానే అరెస్టు జరిగిందా?
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్పై టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ప్రధాని నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశారు....
“కలివీరుడు” ట్రైలర్ విడుదల
“కలివీర” పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధించి… రికార్డు స్థాయి వసూళ్లతో కన్నడ ఖ్యాతిని మరింత...
స్వేచ్ఛ, స్వచ్ఛమైన ప్రేమ కోరుకునే ఓ అమ్మాయి కథ
ప్యారి – తారావలి ది ట్రూ స్టోరీ: హిందీ – తెలుగు భాషల్లో అక్టోబర్ 27 విడుదల మధ్యప్రదేశ్ లో...
సెప్టెంబర్ 11 నుంచి స్టార్ మా లో మామగారు సీరియల్
వాస్తవికతకు దగ్గరగా వుండే కథలు, ఆకట్టుకునే కథనాలు, మనసును తట్టి లేపే పాత్రలు, హృదయాంతరాలను తాకే సంభాషణలతో కూడిన సీరియల్స్...
అగాధమంత బాధ నుంచి ఆకాశమంత ప్రేమ పుడితే?
పృథ్వి పేరిచర్ల “స్కై” పోస్టర్ విడుదల ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య...
క్రిష్ చేతుల మీదుగా ‘ద్రోహి’ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్
సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్నెస్డే ఎంటర్టైన్మెంట్ సంస్థలు...
ఆంధ్రప్రదేశ్
‘కురు సభ’ను బహిష్కరించండి
రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత హిట్లర్ ప్రపంచ గ్లోబును కాళ్ళతో తంతూ ఆటలాడినట్లు, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లో బంధించి...
రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ మృతి
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ (19) దోపిడీ కేసులో 6 నుంచి రాజమండ్రి సెంట్రల్...
విజయనగరం లో మహాకవి గురజాడ జయంతి…!
గురజాడ నడయాడిన నేల పై జన్మించడం పూర్వ జన్మ సుకృతమని , అటువంటి మహనీయుని గృహం నందు వారు వినియోగించిన...
ఈ పోరాటం ఇంతటితో ఆగదు: బాలకృష్ణ
అక్రమ అరెస్టులు, కేసులకు భయపడేది లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు...
సెప్టెంబర్ 22,23 తేదీలలో ఎస్ఐ శారీరిక ధారుడ్య పరీక్షలు…!
పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలు జరుగుతున్న సంగతి...
వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది.అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని...
విజయదశమి నుంచి పాలన విశాఖలో
విశాఖను పరిపాలనా రాజధానిగా గతంలో ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఇందుకు విజయ దశమిని ముహూర్తంగా ఖరారు చేసింది. దసరా నుంచి...
పేదల ఇల్లు తొలగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు
తాడేపల్లిలోని మదర్ థెరిసా కాలనీ, అమరారెడ్డి నగర్ కాలనీలో గత 40 సంవత్సరాలుగా నివాసముంటున్న పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం...
తెలంగాణ
సాదు కుంటారో.. సంపుకుంటారో మీ చేతుల్లోనే ఉంది
అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుండి నేడు ఖమ్మం నగరం అభివృధ్దిలో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచిందని ఇంతటి అభివృద్ది సాధించిన...
ఐక్యంగా ఉందాం అభివృద్ధి చెందుదాం
వ్యవసాయం పై ఆధారపడిన మున్నూరు కాపులు విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రాణించి మున్నూరు కాపు కులస్తుల ఎదుగుదలకు తోడుగా నిలవాలని...
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని తెలంగాణ...
వేతనాల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి నిరవధిక సమ్మె...
సీఆర్పీలకు పెరుగుతున్న మద్దతు: 24 వ రోజుకు చేరిన దీక్షలు
సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతు పెరుగుతోంది. రోజురోజుకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలన్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటివరకు...
వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
వరద నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా...
కారు-బైక్ ఢీకొని ఐదుగురు మృతి
హైదరాబాద్,నాగార్జున సాగర్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్-కారు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. బైక్పై వెళ్తున్న...
అంగన్వాడీ సిబ్బంది సమస్యలను సంస్కరించండి
సమాజంలో సేవా రంగంలో ఉన్న అంగన్వాడీ సిబ్బంది సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు,...