ఏఐ రంగంలో పెరుగుతున్న పోటీ భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుకోబోతున్నది. ఈ విషయాన్ని ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబానికి మరో పదవి దక్కింది. ఇప్పటికే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు....
అనంతపురం జిల్లా కూడేరు మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను అనంతపురం జిల్లా కలెక్టర్ దృష్టికి ఉరవకొండ మాజీ...
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత...
ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని పెద్దదొడ్డి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య , ఉపాధ్యాయులు...
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా పోలీసుల పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరుగుతూ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు అవసరాలు అధికమవుతున్న వేళ సింగరేణి సంస్థ స్వరాష్ట్రమైన తెలంగాణకు అండగా నిలుస్తోంది. ఎల్నినో ప్రభావంతో విద్యుత్...
హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ ఎడ్యుకేషన్ హబ్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ మెడికల్ నర్సింగ్,...
చైనాతో సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ సోమవారం నుంచి చైనాలో...
భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ (డీపీఎస్యూ) అయిన...
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు రద్దు చేయడం ప్రజాస్వామ్య విజయమని కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ, క్రీడలు, రిజిస్ట్రేషన్ శాఖ...
కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ముందుగా అమృతపురి ఆశ్రమానికి చేరుకున్న...
మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని, స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,...
తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికీ వైసీపీ గుప్పిట్లోనే ఉందా.. అక్కడ అధికారులంతా భూమన ఆదేశాలకు అనుగుణంగానే పని చేస్తున్నారా.. తిరుమలలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న భక్తుల నుంచి...
ఆంధ్రప్రదేశ్కు రిలయన్స్ సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏలూరు జిల్లాలో ఏకంగా రూ.2.18 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టును పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వానికి...
పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు రూ.26 వేలకు పెంచాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏ.పీ అంగన్వాడీ వర్కర్స్ , హెల్పర్స్ యూనియన్ జిల్లా...
శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం శ్రీకృష్ణ పూజా మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో,...
తెలంగాణలోని ములుగు జిల్లా, పాలంపేటలో గల ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక...
వైసీపీ సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ...