మంత్రి కొండా సురేఖ పదవీచ్యుతురాలు కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ మేరకు వచ్చే నెల మొదటి వారంలోనే కాంగ్రెస్ అధిష్టానవర్గం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని...
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం అని...
ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలకపరిణామం చోటు చేసుకున్నది. నూకరాజు కుటుంబానికి చెందిన బాలుడు కార్తికేయరెడ్డి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్,...
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఎం.జే. గార్డెన్స్లో 22A నిషేధిత భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ...
చైనాతో సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ సోమవారం నుంచి చైనాలో...
బంగ్లాదేశ్ లో హిందువులను హతమార్చడం కొనసాగుతూనే ఉన్నది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ నగరంలో ఓ హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైంది. పదవీ విరమణ చేసిన హిందూ పాఠశాల...
నిజాయితీగల వ్యాపారవేత్తగా పేరు పొందిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ను కేంద్రంలో మంత్రిగా తీసుకోబోతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అని వస్తున్నది....
హిజాబ్ ధరించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడంపై ప్రయాగ్రాజ్లోని ఓ పాఠశాలలో చదువుతున్న ఒక మైనర్ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్...
పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు మరణించిన దురదృష్టకర సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి నగరంలోని ప్రభుత్వ జిల్లా మహిళా...
పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు రూ.26 వేలకు పెంచాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏ.పీ అంగన్వాడీ వర్కర్స్ , హెల్పర్స్ యూనియన్ జిల్లా...
వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న 9 మంది నేరస్తులను విశాఖ గాజువాక పోలీసులు రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే అరెస్టు చేశారు. నేరస్తులపై ప్రత్యేక నిఘా...
“ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?” అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు....
రాష్ట్ర సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్ ను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని,రాష్ట్ర వ్యాప్తంగా CRIF ద్వారా నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం బ్రిడ్జిలు,పురోగతిలో ఉన్న పలు...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ‘వార్షిక పవిత్రోత్సవాలు’ గురువారం (ఆగస్టు 27వ తేదీ) నుండి...
‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు దేవాలయాలకు సరైన రహదారి సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. వాడపల్లి లాంటి పుణ్యక్షేత్రాలకు రోజు రోజుకీ భక్తుల సంఖ్య అయితే...
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక వేదిక “ధర్మపథం” కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య...
వైసీపీ సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ...
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై ఎలాగైనా మచ్చ వేయాలని చూసిన వైసీపీ..తన గోతిలో తానే పడింది. వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా విమర్శలు చేయబోయి భారీ...
అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇంత ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులో ఒక మలుపుని పట్టుకొని.. వైసీపీ మీడియా ట్రోలింగ్...
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లో తెలుగు ప్రవాసులకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి...