పిచ్చికి పరాకాష్ట ఇది. ఒక ప్రయివేటు స్కూల్ లో విద్యార్థినులు నిర్వహించిన ‘బురఖా డ్యాన్స్’ తీవ్రమైన మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టింది. వివరాలలోకి వెళితే….ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఓ...
ఉరి శిక్ష అమలు చేసే విధానాలను మార్చాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారంనాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే ప్రక్రియ ప్రస్తుతం అమలులో...
హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్–IIలో మిగిలిన మెయిన్ కెనాల్, CC లైనింగ్, నీవా బ్రాంచ్ కెనాల్ తదితర పనులను పూర్తి చేసేందుకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా...
రాష్ట్రంలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల ఉన్నత విద్య కోసం బాపట్ల జిల్లా వెదుళ్ళపల్లిలో ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు...
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...
అంబర్పేట్లోని గౌడ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ...
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన ఇస్కాన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం...
జైల్లో మగ్గిపోతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ సుప్రీంకోర్టు కొంత ఊరట కల్పించింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి...
భారీ భూ కంపంతో అతలాకుతలమైన ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం సహాయం కోసం ఎదురుచూస్తున్నది. శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కుదిపేసింది. ఈ ప్రకృతి...
అమెరికా-కెనడా సరిహద్దు మీదుగా ప్రధానంగా భారతీయులను అక్రమంగా అమెరికాలోకి తరలించిన అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కుట్రలో తన పాత్రను న్యూయార్క్కు చెందిన ఓ మహిళ అంగీకరించింది....
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల నిరసనలకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకున్నది. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల విద్యార్థులు, యువత నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనకుండా...
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. వచ్చే ఏడాది కీలక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యవర్గంలో భారీ మార్పులు చేసింది. పార్టీ...
కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ కేదార్నాథ్ జాతీయ రహదారి-07పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవ్ప్రయాగ్, కీర్తినగర్ మధ్య భల్లేగావ్ సమీపంలో రాళ్లు, మట్టి, ఇతర శిథిలాలు రహదారిపై...
‘అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున జనసేన బలమైన గొంతు వినిపించాలి. అసెంబ్లీ జరిగే ప్రతి నిమిషం విలువైనదే. ప్రజలకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను ప్రజాప్రతినిధులుగా బాధ్యతగా సభ...
దేశ సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణులకు సంబంధించిన నేరాలు, ఇతర వ్యవస్థీకృత నేరాలను...
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
ఇంట్లో డబ్బు కట్టలు బయటపడ్డ కేసులో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి...
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక వేదిక “ధర్మపథం” కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య...
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం,...
హిందూ ధర్మంలో శ్రావణమాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. చంద్రుని ఆధారంగా ఏర్పడే మాసాలలో శ్రావణమాసం భక్తి, ఆధ్యాత్మికత, వ్రతాలు, పూజలు, దానధర్మాలకు ప్రత్యేకమైన కాలంగా భావించబడుతుంది....
అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇంత ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులో ఒక మలుపుని పట్టుకొని.. వైసీపీ మీడియా ట్రోలింగ్...
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని స్పెషల్ ఇన్వెస్టిగేషణ్ టీమ్ విచారణలో తేలింది. ఈ మేరకు సిట్ అధికారులు హైకోర్టుకు తుది...
కేరళ అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మలయాళ భాషలో రాష్ట్రం పేరును ‘కేరళం’గా పిలుస్తుండటంతో, రాజ్యాంగంలోని ప్రథమ షెడ్యూల్లో ఉన్న ‘Kerala’ పేరును ‘Keralam’గా...
హారర్-యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్లో థియేటర్లలో...
అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపకశాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
‘గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభమయ్యేలా...