ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ అర్బన్ మొబిలిటీ దిశగా కీలక ముందడుగు పడింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) రష్యా రాజధాని మాస్కో నగర ప్రభుత్వంతో స్మార్ట్ మొబిలిటీ,...
ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అని చెప్పిన కూటమి నర్కార్ చివరకు ఉత్తరాంధ్ర వానుల కలలను నాశనం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. తమ...
ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్రెడాయ్ (CREDAI) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు స్వాగతించారు. ఈ సందర్భంగా పురపాలక,...
వరంగల్ను తెలంగాణలోనే రెండో అతిపెద్ద మెడికల్ హబ్ (Medical Hub) గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ...
రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతం లక్ష్యంగా జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో రాష్ట్ర...
ఆషాడ మాసం సందర్భంగా బర్కత్ పురలోని పీఎఫ్ కార్యాలయం ఆలయ ప్రాంగణంలోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల వేడుకలను మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల రాంబాబు...
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ సి.శివలీల అన్నారు. మంగళవారం నారాయణగూడ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపిఎం) ప్రాంగణంలోని...
ఒక సారి యుద్ధం కొనసాగుతుందని, మరొక సారి యుద్ధం ముగిసిందని చెబుతూ కాలక్షేపం చేస్తున్న అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు...
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ...
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తండ్రి భగవాన్రావు దిప్కే ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని కోరుతూ సూరత్కు చెందిన సమాచార హక్కు చట్టం...
టెలికాం సేవల నాణ్యతను మెరుగుపరచడానికి భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) మరో కీలక ముందడుగు వేసింది. కాల్ డ్రాప్లు, కాల్ సమయంలో స్వరం స్పష్టంగా వినిపించకపోవడం,...
రాష్ట్రంలో మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టపరిచి ప్రజలకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్...
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా బీచ్కు వెళ్లిన స్నేహితుల బృందంలో ఇద్దరు యువకులు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా...
ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఘోర నౌక ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో...
అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఆషాడ...
తెలంగాణలో ఆషాఢ మాసంలో మహాకాళి, పోచమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామదేవతలకు అత్యంత వైభవంగా నిర్వహించే రాష్ట్ర పండుగ బోనాలు. మహిళలు కొత్త కుండల్లో వండిన అన్నం, పాలు,...
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ ఏడాది హిందూ పంచాంగం ప్రకారం అధిక...
ఎర్రబస్సు కామెంట్ జగన్ క్రెడిట్ కథలకు చెక్ పెట్టడంతో పాటు వైసీపీని ముంచేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం ఆరాటపడుతూ.. వైసీపీ నేతలు ఎంత పోరాటం చేసినా...
భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, ఈ ఎయిర్పోర్టుతో పాటు రూపుదిద్దుకుంటున్న ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుసిటీ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా మారింది....
వర్షాకాలం వరదలు.. వేసవి కాలం నీటి ఎద్దడి.. కాలుష్యం ఇప్పుడు భారతీయ నగరాలను వేధిస్తున్న ప్రధాన సమస్య. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఇందుకు అతీతం...
హారర్-యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూన్లో థియేటర్లలో...
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం...