వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో నమోదైన డయేరియా కేసుల పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆగస్టు 19 నుంచి 23...
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 45,192 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, వివిధ మార్గాల ద్వారా 48,444...
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి 18 నెలలుగా జీతాలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ...
ఒడిశా నుంచి తెలంగాణకు జరుగుతున్న హ్యాషిష్ ఆయిల్ అక్రమ రవాణా గుట్టును ఎల్బీ నగర్ ఎస్ఓటీ, నాగోల్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను...
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లో తెలుగు ప్రవాసులకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, పరిశ్రమల...
తనను తన కుటుంబ సభ్యులను తీవ్రంగా అవమానిస్తూ కాంగ్రెస్ నాయకులు కొందరు బాహాటంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ టిపిసిసి క్రమశిక్షణా...
బంగ్లాదేశ్ లో హిందువులను హతమార్చడం కొనసాగుతూనే ఉన్నది. బంగ్లాదేశ్లోని రంగ్పూర్ నగరంలో ఓ హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైంది. పదవీ విరమణ చేసిన హిందూ పాఠశాల...
మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1994 బ్యాచ్ మాజీ...
నిజంగానే తమిళనాడు సీఎం విజయ్ అందరికి బంగారపు ఉంగరాలు ఇచ్చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే పిల్లలకు బంగారపు ఉంగరం ఇస్తామని విజయ్ గతంలో ప్రకటించారు. ఆ నిర్ణయం...
భారత్–నేపాల్, భారత్–భూటాన్ దేశాల మధ్య ఉన్న సుమారు 2,450 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దుకు భద్రత కల్పించే విషయంలో ఎస్ఎస్ బి సేవలు అభినందనీయమని కేంద్ర హోంశాఖ...
“ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?” అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు....
రాష్ట్ర సెక్రటేరియట్ సోలార్ పార్కింగ్ ను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని,రాష్ట్ర వ్యాప్తంగా CRIF ద్వారా నిర్మిస్తున్న రోడ్లు, సేతుబంధన్ పథకం బ్రిడ్జిలు,పురోగతిలో ఉన్న పలు...
ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఈ సీజన్లో తొలిసారిగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం బిగ్ టర్న్ తీసుకుంటోంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర, రాయలసీమకే పరిమితమైన భారీ పెట్టుబడుల ప్రవాహం ఇప్పుడు గోదావరి డెల్టా వైపు మళ్లింది. ఏపీలో కనీవినీ...
కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ కేదార్నాథ్ జాతీయ రహదారి-07పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవ్ప్రయాగ్, కీర్తినగర్ మధ్య భల్లేగావ్ సమీపంలో రాళ్లు, మట్టి, ఇతర శిథిలాలు రహదారిపై...
‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు దేవాలయాలకు సరైన రహదారి సౌకర్యం లేని పరిస్థితులు ఉన్నాయి. వాడపల్లి లాంటి పుణ్యక్షేత్రాలకు రోజు రోజుకీ భక్తుల సంఖ్య అయితే...
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక వేదిక “ధర్మపథం” కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన కూచిపూడి నృత్య...
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం,...
వైసీపీ సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ...
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై ఎలాగైనా మచ్చ వేయాలని చూసిన వైసీపీ..తన గోతిలో తానే పడింది. వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా విమర్శలు చేయబోయి భారీ...
అమరావతి రాజధాని నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇంత ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులో ఒక మలుపుని పట్టుకొని.. వైసీపీ మీడియా ట్రోలింగ్...
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లో తెలుగు ప్రవాసులకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి...