శాఖలు, అంశాలపై గంటల తరబడి రివ్యూలు చేయడం కాదు… రిజల్ట్స్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను.. అధికారులను నిర్దేశించారు. రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా...
ఏఐ రంగంలో పెరుగుతున్న పోటీ భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుకోబోతున్నది. ఈ విషయాన్ని ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏఐ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్...
ప్రజారాజధాని అమరావతి గ్రామాలలోని 18 నుంచి 45 సంవత్సరాలలోపు వారికి OHS(ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ)/ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్గా ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో APCRDA ఆధ్వర్యంలో...
తెలంగాణ శాసన మండలి వేదికగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ విజయశాంతి తన సొంత ప్రభుత్వంపైనే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం...
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లకు అందిస్తున్న రూ.కోటి బీమా పథకం దేశంలోనే తొలిసారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ఉద్యోగి...
తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ సేవలను మరింత బలోపేతం చేయడం, నర్సింగ్ పరిపాలనను శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరించడం, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న నర్సింగ్ డైరెక్టరేట్ల పనితీరును అధ్యయనం చేయడం...
చైనాతో సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ సోమవారం నుంచి చైనాలో...
బాగా ధనవంతుడైన మామను హత్య చేసేందుకు సొంత కోడలే కుట్రపన్నింది. ఈ విషయం దర్యాప్తులో వెల్లడి కావడంతో దర్యాప్తు అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. కాన్పూర్లో ఫార్మాస్యూటికల్ వ్యాపారి...
భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ (డీపీఎస్యూ) అయిన...
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా నమోదు చేసిన కేసులను సుప్రీంకోర్టు రద్దు చేయడం ప్రజాస్వామ్య విజయమని కేరళ రాష్ట్ర యువజన సంక్షేమ, క్రీడలు, రిజిస్ట్రేషన్ శాఖ...
ఉపరితల ఆవర్తన ప్రభావంతో, గురువారం ఉదయం 05:30 గంటల నాటికి ఉత్తర బంగాళాఖాతం,పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో...
విజయనగరం జిల్లా రాజకీయాల్లో వైసీపీ పునాదులు ఒక్కసారిగా కదిలిపోయాయి. రాజకీయాల్లో పదవులు అనుభవించేవారు ఒక ఎత్తయితే, పార్టీని క్షేత్రస్థాయిలో మోసేవారు మరొక ఎత్తు. అటువంటి ఒక కీలకమైన...
కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు. ముందుగా అమృతపురి ఆశ్రమానికి చేరుకున్న...
మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని, స్థానికంగా లభించే అటవీ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,...
తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికీ వైసీపీ గుప్పిట్లోనే ఉందా.. అక్కడ అధికారులంతా భూమన ఆదేశాలకు అనుగుణంగానే పని చేస్తున్నారా.. తిరుమలలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న భక్తుల నుంచి...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో...
అలంపూర్ నియోజకవర్గ వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ పట్టణంలో శ్రీ దత్తాత్రేయ ఆలయ సమూహంలో గల శివాలయంలో శివలింగ పునః ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది....
శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం ఉదయం శ్రీకృష్ణ పూజా మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో,...
గ్రూప్-1 అధికారి కావాలనే కల లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాశయం. ఏళ్ల తరబడి పగలు రేయి కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతారు....