సత్యం న్యూస్ ప్రజాభిప్రాయం

ప్రపంచం
చైనా పౌరుల రక్షణకు నో చెప్పిన పాక్ ప్రభుత్వం
చైనా పౌరులందరికీ భద్రత కల్పించేందుకు పాకిస్థాన్ ప్రావిన్స్ పంజాబ్ ప్రభుత్వం నిరాకరించింది. దేశంలో ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పంజాబ్ ప్రభుత్వం చైనా...
అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా గూఢచారి బెలూన్
అమెరికాపై గూఢచర్యానికి చైనా పాల్పడుతున్నది. అమెరికా గగన తలంలో చైనా కు చెందిన గూఢచారి బెలూన్ కనిపించింది. ఈ బెలూన్ మూడు బస్సుల సైజు అంత పెద్దదని...
పతనం అయిపోతున్న అదానీ నికర ఆస్తులు
హిండెన్బర్గ్ రిపోర్ట్ బహిర్గతమనప్పటి నుండి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నికర విలువ తరిగిపోతూ వచ్చింది. కొంతకాలం క్రితం వరకు ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో...
జాతీయం
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై దిద్దుబాటు చర్యలు
అదానీ గ్రూపునకు సంబంధించిన హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇష్యూ కారణంగా స్టాక్ మార్కెట్లో కలకలం రేగడంతో సెబీ ప్రకటన చేసింది. మార్కెట్లో న్యాయబద్ధత, సమర్థత, మంచి ఫండమెంటల్స్ను కొనసాగించడానికి...
రాహుల్ యాత్ర: కాంగ్రెస్ కు కలిసివచ్చిందా?
‘భారత్ జోడో యాత్ర’ పేరుతో రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా సాగిన ఈ యాత్ర ముఖ్యంగా రాహుల్ కు...
మహిళలకు కొత్త స్కీమ్.. ‘సమ్మాన్ బచత్ పత్ర’
మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ను ప్రవేశపెట్టింది. రెండేళ్ల కాలానికి ఈ పథకం అందుబాటులో ఉంటుంది. ఈ ఫిక్స్డ్...
సినిమా
విశ్వనాథ్ సినిమా పరిశ్రమకు చేసిన సేవలు వెలకట్టలేనివి
కే విశ్వనాథ్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సినీ నటి, ఏపీ మంత్రి రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు....
మన మధ్య చిరస్థాయిగా నిలిచే కళాతపస్వి
‘కళాతపస్వి’ అనే దానికి పర్యాయపదం కె విశ్వనాథ్. ‘కె’ అంటే కాశీనాథుని అనే విషయం జగద్విదితం. అది ఆయన ఇంటిపేరు....
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇక బాలివుడ్ లోకి
సౌత్ ఇండియన్ లేడీ సూపర్స్టార్ నయనతార ఇంతకాలానికి బాలివుడ్ లో అడుగు పెట్టబోతున్నది. ఈ నటి త్వరలో షారుఖ్ ఖాన్...
చివరికి యూట్యూబ్ చానల్ పెట్టుకున్న రాఘవేంద్ర రావు
అలనాటి ప్రముఖ సినీ దర్శకుడు ‘కేఆర్ఆర్ వర్క్స్’ పేరుతో కొత్త యూట్యూబ్ చానల్ ను ప్రారంభించారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి...
త్వరలో రాబోతున్న రంగమార్తాండ
కృష్ణవంశీ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రంగమార్తాండ’ రెడీ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ .. ”...
సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ (విద్యాసాగర్ రెడ్డి) చెన్నైలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం...
కన్నుల పండువగా కాదంబరి కిరణ్ కుమార్తె కళ్యాణం
ప్రముఖ నటుడు – సేవాతత్పరుడు “మనం సైతం” కాదంబరి కిరణ్ కనిష్ట కుమార్తె డా: పూర్ణ సాయి శ్రీ వివాహం...
టర్కిష్ సూఫీ సంగీత ప్రదర్శన ఫిబ్రవరి 3న శిల్ప కళా వేదికలో
టర్కీ రాయబార కార్యాలయం, టైమ్స్ ఆఫ్ ఇండియా ల అధ్వర్యంలో నగరంలో తొలిసారిగా టర్కిష్ సంగీతాన్ని నగర వాసులకు అందించనున్నారు....
ఆంధ్రప్రదేశ్
విజయనగరం పైడితల్లి ఆలయ అభివృద్ధి విస్తరణ కు చర్యలు
సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన వెంటనే ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని...
క్యాన్సర్ నివారణ, చికిత్సపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
ప్రజలకు క్యాన్సర్ నివారణ, చికిత్స అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ...
మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయండి
మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి.. ఉత్సవాలను విజయవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు...
ఆత్మస్థైర్యంతో పని చేయండి…అధికారం మళ్ళీ మనదే
అధికారం మళ్లీ మనదేనని, రానున్నది జగనన్న ప్రభుత్వమేనని , క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు, సమన్వయంతో, సమర్థవంతంగా పని చేయాలని గుంటూరు,...
రజకుల చెరువుపై రాజకీయం: కోర్టు ఆదేశాలతో వేలం
ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెడకడిమి గ్రామంలో గత కొంత కాలం గా కోర్టు వివాదం లో ఉన్న రావుల...
వివేకా హత్య కేసు ఉచ్చు నుంచి ఏ శక్తి సీఎం దంపతుల్ని కాపాడలేదు
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు తాను, నవీన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు ఫోన్ చేసి, వారిద్వారా పదేపదే భారతిరెడ్డి, జగన్మోహన్...
ఏపీ సీఎం జగన్ ని దూషించిన ఏ ఆర్ కానిస్టేబుల్ అరెస్ట్
ఏపీ సీఎం జగన్ ని దూషించిన కేసులో ఏ ఆర్ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని...
సీఎం జగన్ ఓఎస్డీ ని 6.30 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ...
తెలంగాణ
ఆటో కరెంటు స్తంభానికి ఢీకొని మహిళ మృతి
ములుగు జిల్లాలో కూలి పనికి వెళ్లే మహిళలు ప్రయా నిస్తున్న ఆటో విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒక...
ప్రపంచ క్యాన్సర్ డే: డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బసవతారకం క్యాన్సర్ హాస్పటల్లో ‘బి’ నెగిటివ్ రక్తదానం డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో...
జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం: మంత్రి కేటీఆర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, కొందరికే ఇచ్చి వివాదాలు...
చనిపోయినా నలుగురికి గుర్తున్నాడు
బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన యువకుని అవయవదానం బ్రెయిన్ డెడ్ తో మరణించిన ఓ యువకుడి అవయవాలు దానం చేసి...
భాషా పండితులు పి.ఈ.టి లకు న్యాయం చేయాలి
గత 20 సంవత్సరాలుగా భాషా పండితులు పి.ఈ.టి లు పదోన్నతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు....
గులాబీమయమైన నాందేడ్ పట్టణం
బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు...
మహాదేవుని గుట్టపై రేపు మహాదేవుని జాతర
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలోని మహాదేవుని గుట్టపై జాతర నిర్వహించడం జరుగుతుందని ఆలయ పీఠాధిపతి సద్గురు మహాదేవ్...
పెద్దగట్టు జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వాహనాల మళ్లింపు
పెద్దగట్టు జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వాహనాలను మళ్లించేందుకు పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు మళ్ళింపు చేసే రూట్లు...