Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
తీవ్ర స్థాయిలో ఉన్న ఊబకాయ సమస్య రాష్ట్ర ప్రజారోగ్యానికి సవాల్ విసురుతోoదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర రూపం దాలుస్తోన్న ఊబకాయ సమస్యను ఎదుర్కొనేందుకు...
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో...
హిందూ ధర్మంలో శ్రావణమాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. చంద్రుని ఆధారంగా ఏర్పడే మాసాలలో శ్రావణమాసం భక్తి, ఆధ్యాత్మికత, వ్రతాలు, పూజలు, దానధర్మాలకు ప్రత్యేకమైన కాలంగా భావించబడుతుంది. ఈ మాసానికి శ్రవణ నక్షత్రంతో ఉన్న...
“గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ” ద్వారా నటీనటులకు శిక్షణ, సెలబ్రిటీ మేనేజ్మెంట్ లతోపాటు…ప్రొడక్షన్, డైరెక్షన్ లోనూ తనను తాను నిరూపించుకున్న “దీపక్ బలదేవ్ ఠాకూర్” ఇప్పుడు “డిస్ట్రిబ్యూషన్” రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతానికి ప్రధానంగా “ఒరిస్సా, నార్త్...
కుటుంబ సభ్యులనే చంపితే ఎలా ఉంటుంది? వికృతమైన, దారుణమైన ఈ అంశంపై డార్క్ వెబ్ లో వెతికాడు… చివరకు అలానే చేసేశాడు…. చదవడానికే బాధగా అనిపించే ఈ సంఘటన అమెరికాలోని మసాచుసెట్స్లో జరిగింది. 17...
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో తీవ్రమైన అక్రమాలు జరిగాయని స్పెషల్ ఇన్వెస్టిగేషణ్ టీమ్ విచారణలో తేలింది. ఈ మేరకు సిట్ అధికారులు హైకోర్టుకు తుది నివేదిక సమర్పించారు. సీఐడీ డైరెక్టర్ జనరల్...
డొమినోస్ పిజ్జా అవుట్లెట్లపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చర్యలు చేపట్టింది. ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్రంలోని డొమినోస్ పిజ్జాకు చెందిన నాలుగు అవుట్లెట్ల ఫుడ్...
మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల రూపం కూడా మారిపోయిందని.. దీనికి అనుగుణంగానే పోలీసింగ్ మారాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో తక్షణం ఆధారాలు కోల్పోకుండా చూడాలని పోలీసు...
ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించనున్న నేపథ్యంలో.. ఆ ఏర్పాట్లపై మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ లు మార్కాపురం...
అయోధ్య రామ మందిర నిర్వహణను మరింత ప్రొఫెషనల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి పూర్తి స్థాయి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ఎంపిక ప్రక్రియ తుది...