గుజరాతీ చలనచిత్ర పరిశ్రమలో అపూర్వమైన సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘‘లాలో కృష్ణ సదా సహాయతే’’ (Laalo – Krishna Sada Sahaayate) బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తోంది. కేవలం ₹50 లక్షల చిన్న బడ్జెట్తో రూపొందిన...
ఇండిగో సమస్య పరిష్కారానికి రాజీలేని నిర్ణయాలు తీసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇండిగో విమానాల వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్...
తిరుమలలో పట్టు శాలువాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీ ఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అవకతవకలలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం...
మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ భవన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో ఉన్న ఆర్టీసీ...
అమెరికాలో స్థిరపడిన ఖుర్రం సయ్యద్… ముంబయికి చెందిన డాలీ తోమర్ ఓంషీల్ ప్రొడక్షన్స్ సంస్థలో భాగస్వాములు. హృదయాల నుంచి ఎప్పటికీ వెళ్ళని కథల్ని తెరకెక్కించాలన్నది వీళ్ళ లక్ష్యం. ‘జిందగీ ఇన్ టూ షేడ్స్’ –...
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. అమరావతిని మల్టీమీడియా హబ్గా మార్చడానికి అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమరావతిని ఏఐ ఆధారిత స్టూడియోలు.. వర్చువల్ రియాలిటీ...
ఆంద్రధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు...
తెలుగు నటుడు విలక్షణ దర్శకుడుడాక్టర్ పిసి ఆదిత్య ఇటీవలే కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టారు. కృష్ణమోహన్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న దైవపుత్ర చిత్రంలో ఎమ్మెల్యేగా నటించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది....
కష్టాల్లో ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్ మంగళవారం తమ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయని, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నామని ప్రకటించింది. తాజా వీడియో సందేశంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్...
తిరుపతి–సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ రైలును మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్కు విచ్చేసిన మంత్రికి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు....