కూటమి ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కూటమి ఇప్పుడు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అత్యవసరమని అన్నారు. క్షేత్రస్థాయిలో కూటమిగా కలిసి నడుస్తున్నప్పుడు సమస్యలు వస్తాయని.. వాటిని సమయానుసారం అధిగమిద్దామని పవన్ అన్నారు. కూటమి ఐక్యత పెరిగేలా.. జనసేన నేతలు అందర్నీ కలుపుకుని పోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.
previous post