విశాఖపట్నంహోమ్

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

#PawanKalyan

కూటమి ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కూటమి ఇప్పుడు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అత్యవసరమని అన్నారు. క్షేత్రస్థాయిలో కూటమిగా కలిసి నడుస్తున్నప్పుడు సమస్యలు వస్తాయని.. వాటిని సమయానుసారం అధిగమిద్దామని పవన్ అన్నారు. కూటమి ఐక్యత పెరిగేలా.. జనసేన నేతలు అందర్నీ కలుపుకుని పోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Related posts

ప్రయివేటు హ్యాకర్లతో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న రేవంత్ రెడ్డి

Satyam News

మెగా వారసుడికి పేరు పెట్టారు….

Satyam News

పినరయ్ విజయన్ ఇంటిపై ఈడీ దాడులు

Satyam News

సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Satyam News

బంగ్లాదేశ్ లో మరో హిందూ కుటుంబం దారుణ హత్య

Satyam News

సృష్టి కేసు: చీ ఛీ వీర్యం కుంభకోణం లో కూడా….

Satyam News

Leave a Comment