విశాఖపట్నం హోమ్

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

#PawanKalyan

కూటమి ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కూటమి ఇప్పుడు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అత్యవసరమని అన్నారు. క్షేత్రస్థాయిలో కూటమిగా కలిసి నడుస్తున్నప్పుడు సమస్యలు వస్తాయని.. వాటిని సమయానుసారం అధిగమిద్దామని పవన్ అన్నారు. కూటమి ఐక్యత పెరిగేలా.. జనసేన నేతలు అందర్నీ కలుపుకుని పోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Related posts

పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్

Satyam News

ఢిల్లీలో లోకేష్‌..టెన్షన్‌లో జగన్‌!

Satyam News

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News

Leave a Comment

error: Content is protected !!