నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ వారి సిబ్బందితో బాణాసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డిఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్...
రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అందచేసిన పరిహారం చెక్కులను ఏలూరు జిల్లా ఎస్ పి కె ప్రతాప్ శివ కిషోర్ నేడు అందచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు మేరకు...