ఉల్లాస్ అక్షరాంధ్రతో 100% అక్షరాస్యత లక్ష్యం
ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నగరంలో నూరుశాతం అక్షరాస్యత సాధించడం లక్ష్యమని కాకినాడ కమిషనర్ భావన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్లో 463 మంది వాలంటీర్ టీచర్లకు...