చంద్రబాబు చొరవ తో ఏపీకి ఈ రూట్లో కొత్త రైల్వే లైన్
ఆంధ్రప్రదేశ్లో కర్నూలు-ఎమ్మిగనూరు రైల్వే లైన్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో ఆశలు చిగురించాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, డీపీఆర్కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ రైలు మార్గం...