ప్రపంచం హోమ్పాక్ లో భారీ వరదలు: 327 మంది మృతిSatyam NewsAugust 16, 2025August 16, 2025 by Satyam NewsAugust 16, 2025August 16, 20250309 పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ ఖ్వా రాష్ట్రంలో సంభవించిన అకస్మాత్తు వరదల కారణంగా మరణాల సంఖ్య శనివారం నాటికి 327కి పెరిగింది. ముఖ్యంగా బునేర్ జిల్లాలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ...