తాను విధించిన సుంకాలకు భారత్ లొంగక పోవడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాటల యుద్ధానికి దిగారు. ఈ క్రమంలోనే వైట్హౌస్ వాణిజ్య సలహాదారుడు దారుణమై వివాదాస్పద వ్యాఖ్యలు...
విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ శనివారం అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతదేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు శిక్షగా ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై సుంకాలను 50 శాతానికి పైగా పెంచిన...