హైదరాబాద్హోమ్

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

#TalasaniSrinivasYadav

హైదరాబాద్‌లో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. సనత్ నగర్ హనుమాన్ ఆలయం, అమీర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ తలసాని మాట్లాడుతూ “దసరా పండుగ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక. సమాజంలో సత్యం, ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయి” అని అన్నారు. రావణ దహనాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సంబరాల్లో భాగమయ్యారు.

Related posts

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ..విజయసాయికి నోటీసులు..??

Satyam News

గణతంత్ర పెరేడ్ లో ‘ఆపరేషన్ సిందూర్’

Satyam News

మెడికల్ విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించండి

Satyam News

భారీగా ఉద్యోగాలలో కోత పెట్టిన మైక్రోసాఫ్ట్

Satyam News

లాక్‌డౌన్ పై పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు

Satyam News

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News

Leave a Comment