హైదరాబాద్హోమ్

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

#TalasaniSrinivasYadav

హైదరాబాద్‌లో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. సనత్ నగర్ హనుమాన్ ఆలయం, అమీర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ తలసాని మాట్లాడుతూ “దసరా పండుగ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక. సమాజంలో సత్యం, ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయి” అని అన్నారు. రావణ దహనాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సంబరాల్లో భాగమయ్యారు.

Related posts

డ్రగ్స్ రహిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్

Satyam News

తల్లి పాలలో ప్రమాదకర యురేనియం..?

Satyam News

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

Satyam News

ఇంటి స్థలం కోసం మంత్రిని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు

Satyam News

ఖబడ్దార్ పిన్నెల్లి పిచ్చికూతలు కూస్తే తాటతీస్తాం..!

Satyam News

డోన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

Satyam News

Leave a Comment