ముఖ్యంశాలుహోమ్

తిరగబడ్డ ఒరిస్సా బస్సు

#Accident

అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతగుంటపాలెం రెలియన్స్ బంకు వద్ద 16 వ  జాతీయ రహదారి పక్కన ప్రయివేట్ బస్సు తిరగబడ్డది. ఒరిస్సా లోని అడ్డుబంగి నుండి హైదరాబాద్ కు బస్సు వెళ్తున్నది. ప్రమాద సమయంలో పిల్లలతో సహా ఉన్న 35 మంది ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలు తగిలాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వర్షం కారణంగా స్కిడ్ అయ్యి, స్టీరింగ్ లాక్ అవడంతో ప్రమాదం జరిగింది అని డ్రయివర్ చెబుతున్నాడు. హైటెన్షన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కన బస్సు పడటంతో పెను ప్రమాదం తప్పింది.

Related posts

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : కేంద్ర మంత్రి బండి సంజయ్

Satyam News

ఏపీలో ఈ హాస్పిటల్… దేశంలో ఎక్కడున్నా వైద్యం

Satyam News

అసమానతలను రూపుమాపి రాజ్యాంగ విలువలను కాపాడాలి

Satyam News

వాట్సాప్ కొత్త ఫీచర్: వివరాలు ఇవే

Satyam News

ఇరాన్ పై మళ్లీ దాడి చేసిన అమెరికా

Satyam News

భారత్ కు క్యూ కడుతున్న ప్రపంచ దిగ్గజ కంపెనీలు

Satyam News

Leave a Comment