విజయనగరం హోమ్

విజయనగరం లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

#TrainAccident

విజయనగరం లో మరో రైలు ప్రమాదం జరిగింది. నగరంలోని సంతకాల వంతెన వద్ద విశాఖ వైపు వెళ్లే మెయిన్ లైన్ లో అటువైపు వెళ్తున్న గూడ్స్ పట్టాలు తప్పడంతో మూడు వ్యాగన్లు డిరైల్మెంట్ అయ్యాయి ఈ ఉదయం 06.10 నిమిషాలకు జరగడంతో ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. విజయనగరం రైల్వేస్టేషన్ లో వరుసగా ఈ ఘటన రెండవది. సహాయక చర్యర నిమిత్తం విజిలెన్స్, రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు పన్నెండు గంటలు అయితే గాని విశాఖ వైపు వెళ్లే రైళ్లు పునరుద్ధరణ జరగవని ఆర్పీఎఫ్ చెబుతోంది.

Related posts

తాతయ్య గుంట గంగ‌మ్మ ఆల‌య పాల‌క‌మండ‌లి ప్ర‌మాణస్వీకారం

Satyam News

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News

22, 23న గద్వాల, వనపర్తి కి సమాచార కమిషనర్ల రాక

Satyam News

Leave a Comment

error: Content is protected !!