26.3 C
Hyderabad
September 19, 2026
విజయనగరంహోమ్

విజయనగరం లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

#TrainAccident

విజయనగరం లో మరో రైలు ప్రమాదం జరిగింది. నగరంలోని సంతకాల వంతెన వద్ద విశాఖ వైపు వెళ్లే మెయిన్ లైన్ లో అటువైపు వెళ్తున్న గూడ్స్ పట్టాలు తప్పడంతో మూడు వ్యాగన్లు డిరైల్మెంట్ అయ్యాయి ఈ ఉదయం 06.10 నిమిషాలకు జరగడంతో ఆర్పీఎఫ్ ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. విజయనగరం రైల్వేస్టేషన్ లో వరుసగా ఈ ఘటన రెండవది. సహాయక చర్యర నిమిత్తం విజిలెన్స్, రైల్వే సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు పన్నెండు గంటలు అయితే గాని విశాఖ వైపు వెళ్లే రైళ్లు పునరుద్ధరణ జరగవని ఆర్పీఎఫ్ చెబుతోంది.

Related posts

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

సీఎం చంద్రబాబును కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Satyam News

పేరుకే ప్రభుత్వ ఉద్యోగి… జీవితమంతా జగన్ సేవ

Satyam News

తనకు రక్షణ కల్పించండంటూ గర్భిణి వేడుకోలు

Satyam News

హెరిటేజ్ పై తప్పుడు సమాచారం ఇచ్చిన బొత్స

Satyam News

ప్రపంచ క్వాంటమ్‌ కంప్యూటంగ్ సెంటర్ గా అమరావతి

Satyam News

Leave a Comment