విశాఖపట్నం హోమ్

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

#PawanKalyan

కూటమి ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. కూటమి ఇప్పుడు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా అత్యవసరమని అన్నారు. క్షేత్రస్థాయిలో కూటమిగా కలిసి నడుస్తున్నప్పుడు సమస్యలు వస్తాయని.. వాటిని సమయానుసారం అధిగమిద్దామని పవన్ అన్నారు. కూటమి ఐక్యత పెరిగేలా.. జనసేన నేతలు అందర్నీ కలుపుకుని పోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Related posts

IOC నాయకుడు హర్భజన్ సింగ్ మృతి పట్ల సంతాపం

Satyam News

మోడీ పై ‘వార్’ మొదలు పెట్టిన డోనాల్డ్ ట్రంప్

Satyam News

కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన

Satyam News

Leave a Comment

error: Content is protected !!