రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు కూటమి ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. అదే విధంగా టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. వివరాలు ఇవి: వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్ల నియామకం టీటీడీ...
ఆంధ్రప్రదేశ్ ను సముద్ర వాణిజ్యంలో తూర్పుతీర గేట్ వే గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ లాజిస్టిక్స్, పోర్టుల నిర్వహణ లో అగ్రశ్రేణి కంపెనీ ఏపీ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ దరఖాస్తుదారులకు భారీ ఊరటనిచ్చింది. లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు, లైసెన్స్ ఫీజును ఆరు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించడంతో బార్ యజమానులకు ఇది...
GST వసూళ్లలో ఏపీ దూసుకుపోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GST వసూళ్లు అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి రూ.27,477.15 కోట్లు జీఎస్టీ రూపంలో వస్తుందని రాష్ట్ర బడ్జెట్ అంచనా వేసింది. అలాంటిది...