ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పండుగ చేసుకుంటోంది. ఎందుకంటే, 15,941 మంది జ్ఞాన యోధులు మన సమాజంలోకి అడుగుపెడుతున్నారు. కేవలం 150 రోజుల్లో ఇంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి, ఒకే వేదికపై వారికి నియామక పత్రాలు...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా డీఎస్సీ విజేతలకు నియామక ఉత్తర్వులు...
అందమైన రంగును వేస్తున్న ఆ చేతితో పట్టాల్సింది కుంచె కాదని అతని మొహంలో ఏ కోశానా బాధ కనబడడం లేదు! మరో చేతితో రంగు ఒలికిపోకుండా డబ్బాను నిలువరిస్తూ.. చూపును తీక్షణంగా లక్ష్యం వైపు...