Tag : NaraLokesh

ప్రత్యేకంహోమ్

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, సీఓటర్ (CVoter) వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ మధ్య జరిగిన తాజా చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏపీలో అధికార...
గుంటూరుహోమ్

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

Satyam News
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ చొరవ తో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను మోడల్ స్కూల్ (లీప్ స్కూల్)గా...
సంపాదకీయంహోమ్

యువతకు చూపాల్సింది రీల్స్ కాదు… భవిష్యత్తు

Satyam News
మన యువతకు, తల్లిదండ్రులకు రీల్స్ కాదు చూపాల్సింది, దేశ అత్యున్నత ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి లాంటి వారి మాటలు. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ ఒక మలుపు తీసుకుంటోంది. యువత భవిష్యత్తుకు...
ప్రత్యేకంహోమ్

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతిలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన హస్తినకు బయలుదేరుతారు. షెడ్యూల్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 3...
విశాఖపట్నంహోమ్

చట్టాన్ని గౌరవించాలి సంయమనం పాటించాలి

Satyam News
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనలతో పార్టీ శ్రేణులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా...
ప్రత్యేకంహోమ్

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News
ప్రపంచ సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక మైలురాయిని సాధించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకటించిన నాలుగో పారిశ్రామిక విప్లవం (Fourth Industrial Revolution – 4IR)కు సంబంధించిన C4IR (Centre for...
ప్రత్యేకంహోమ్

రూ. 84,000 కోట్ల పెట్టుబడులతో RMZ గ్రూప్‌

Satyam News
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ మరియు పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం ప్రముఖ...
ప్రత్యేకంహోమ్

దేశానికే లీడర్‌..పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానం..!!

Satyam News
కూటమి పాలనలో ఏపీలో పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఏ రేంజ్‌లో అంటే.. దేశంలో ఇంకే రాష్ట్రానికి అందనంత భారీ స్థాయిలో.. సాధారణంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ లెక్కల్లో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు టాప్‌లో ఉంటాయి. కానీ...
ముఖ్యంశాలుహోమ్

ఏపీ లో తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

Satyam News
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర కానుకగా అదిరిపోయే శుభవార్త అందించారు. గత జగన్ పాలనలో ఐదేళ్లలో (2019-20 నుంచి 2023-24 వరకు) పేరుకుపోయిన ₹4,497.89 కోట్ల విద్యుత్...
గుంటూరుహోమ్

మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వరకూ…

Satyam News
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఈ ఏడాది విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న...