ఏపీలో పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదలవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘ఆర్దిక సంఘం నిధుల విడుదలతో...
అమెరికా విధించిన 50 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనడానికి భారత్ ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచించింది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ వివిధ దేశాల ఎగుమతిదారులతో వరుసగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. విభిన్న రంగాల ఎగుమతిదారులతో...