39.2 C
Hyderabad
April 28, 2024 13: 45 PM

Tag : Modi

Slider హైదరాబాద్

పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తున్నమోడీ

Bhavani
అడ్డుఅదుపు లేకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు కట్టడి చేయడంలో ఫుర్తిగా విఫలమై మోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి జీవితాలను దుర్భరంగా మార్చేస్తుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ...
Slider ప్రత్యేకం

తిట్లతో మరింత బలం

Murali Krishna
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అన్నారన్న...
Slider ఖమ్మం

జాతిని మోసం చేస్తున్న నరేంద్ర మోడీ

Murali Krishna
విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేయడంతోపాటు కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్న ప్రధాని మోడీకి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని, తక్షణమే తన పర్యటనను రద్దుచేసుకొని వెనక్కి వెళ్ళాలని...
Slider ముఖ్యంశాలు

జోడో యాత్ర తో మోడీ లో కంగారు

Murali Krishna
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల్లో నాలుగు రాష్ట్రాల పర్యటన చూస్తుంటే, భారత్ జోడో యాత్రకు బయపడి ఆయనలో కంగారు మొదలైందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో...
Slider జాతీయం

సైనికులతో దీపావళి వేడుకలు

Murali Krishna
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైనికులతో దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రధాని కార్గిల్‌ చేరుకున్నారు. కార్గిల్‌ సైనికులతో కలిసి మోదీ పండగ సంబరాల్లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2014లో...
Slider జాతీయం

ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీం నిర్ణయం

Sub Editor
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి భద్రత కల్పించడంలో లోపం ఉందన్న కేసులో సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ...
Slider జాతీయం

ప్రధాని మోదీ ఫస్ట్ విదేశీ టూర్ క్యాన్సిల్

Sub Editor
2022లో ప్రధాని మోదీ ఫస్ట్‌ విదేశీ టూర్‌ క్యాన్సిల్‌ అయ్యింది. జనవరి 6న ప్రధామంత్రి నరేంద్రమోదీ యూఏఈ వెళ్లాల్సి ఉంది. కానీ ఒమిక్రాన్ భయం కారణంగా ప్రధాని యూఏఈ పర్యటన వాయిదా పడింది. ప్రపంచవ్యాప్తంగా...
Slider జాతీయం

పదిరోజుల్లో రెండోసారి మోడీ కాశీ పర్యటన

Sub Editor
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు వారణాసికి వస్తున్నారు. వారణాసి-జౌన్‌పూర్ రోడ్డులో ఉన్న కార్ఖియాన్వ్ వద్ద ఉన్న అమూల్ డైరీ ప్లాంట్‌తో సహా తన పార్లమెంటరీ నియోజకవర్గానికి రూ. 2095.67 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులను...
Slider జాతీయం

వివాహ వ‌య‌సు పెంచితే.. కొంద‌రికి బాధ

Sub Editor
మ‌హిళ‌ల వివాహ వయస్సును 21కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలు సంతోషంగా ఉన్నారని, అయితే ఇది కొందరికి బాధ కలిగించిందని ప్రధాని మోడీ అన్నారు. దేశం తన కుమార్తెల కోసం ఈ నిర్ణయం...
Slider జాతీయం

యూపీలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

Sub Editor
యూపీలోని బలరాంపూర్ జిల్లాలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. 6,623 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ.. 14 లక్షల హెక్టార్లకు పైగా భూమికి సాగునీరు అందించనుంది. ఈ కాలువతో తొమ్మిది జిల్లాలకు చెందిన...