రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు కూటమి ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. అదే విధంగా టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. వివరాలు ఇవి: వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్ల నియామకం టీటీడీ...
క్రైమ్, రాజకీయ వికృత చిత్రాలు తీసి డబ్బు వెనకేసుకున్న రామ్ గోపాల్ వర్మను ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా కేసు పెట్టారు. దహనం అనే వెబ్సిరీస్లో తన...
నీట్, జేఈఈ 2026 ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ‘కోటా’ డిజిటల్ మెటీరియల్ ను సిద్ధం చేసినట్లు ఐఐటీ- జేఈఈ/నీట్ ఫోరం సంస్థ తెలిపింది. ఈ డిజిటల్ మెటీరియల్ లో పరీక్షలకు సంబంధించిన స్టడీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ల కాలానికి (01.09.2025 నుండి 31.08.2028 వరకు) ప్రకటించిన కొత్త బార్ పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ కేటగిరీ విభాగంలో 130 బార్లు, గీత కులాల వారికి ప్రత్యేకంగా 10...
వైరా నియోజకవర్గం ముసలిమడుగు గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముచ్చటించారు. అధ్యాపకులు బోధిస్తున్న...
విజయనగరం లో బుధవారం రాత్రి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పీఎం మోడీ ఫ్లెక్సీ ని తొలగించారంటూ బీజేపీ ఆందోళన కు దిగింది. నగరంలో న్యూపూర్ణ జంక్షన్ వద్ద ఉన్న వీఎంసీ వద్ద జిల్లా...
ఎస్ వి ఎస్ ప్రొడక్షన్స్ శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది రచన దర్శకత్వంలో రానున్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి...
“రాజకీయం వేరు..రౌడీయిజం వేరుగా”.. ఈ డైలాగ్” ఛత్రపతి” సినిమాలో కోటాశ్రీనివాస్ అన్న డైలాగ్. “ఎన్నికలలో పని చేయడం వేరు…సాధరణ వేళల్లో పని చేయడం వేరు” విజయనగరం జిల్లాకు 33వ ఎస్సీగా ఈ నెల 15...
దేశంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన తిరుమలలో సౌకర్యాలు మెరుగుపరచడంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన...
చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్ లో- ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడం మూలంగా పుర్రె ఎముక చిట్లిందని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం...