28.2 C
Hyderabad
June 14, 2025 11: 01 AM

Tag : appolice

Slider అనంతపురం

గంజాయి బ్యాచ్ లను అణచివేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ

Satyam NEWS
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన రెండు ఘటలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేశారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి...
Slider ముఖ్యంశాలు

పూర్తి స్థాయి డీజీపీగా హరీష్

Satyam NEWS
సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంచార్జి...
Slider ప్రత్యేకం

జగన్ లిక్కర్ లో ప్రమాదకర రసాయనాలు?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం, మద్యం ముడుపులు కుంభకోణం కేసులో వైఎస్ జగన్ రెడ్డి, భారతిల బినామీ భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. మద్యం ద్వారా...
Slider ప్రత్యేకం

డబ్బులు జగన్ కి – జబ్బులు జనం కి

Satyam NEWS
5 ఏళ్ళ జగన్ పాలనలో, నాసిరకం జే-బ్రాండ్స్, పిచ్చి బ్రాండ్స్ తాగి, ఎంత మంది పిచ్చోళ్ళు అయిపోయారో అధికారిక లెక్కలు వెల్లడి అయ్యాయి. గత 5 ఏళ్ళ జగన్ పాలనలో, పేదలను నాసిరకం జే-బ్రాండ్స్...
Slider కృష్ణ

CID ఆఫీసుకు సజ్జల, అవినాష్‌

Satyam NEWS
అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాష్‌ తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు. టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారం తెరవెనుక ఉండి ఈ ఇద్దరు...
Slider ప్రత్యేకం

‘ములాఖాత్’ వెనుక కుట్ర ఏమిటి?

Satyam NEWS
ఏపీలో వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపుతోంది. కుల, మత వర్గ విబేధాలను సృష్టించి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌ PSR ఆంజనేయులు అరెస్టుపై బ్రాహ్మణులను...
Slider ముఖ్యంశాలు

కృష్ణవేణి పాలేటిని అరెస్టు చేసిన పోలీసులు

Satyam NEWS
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు సన్నిహితురాలు కృష్ణవేణి పాలేటిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణవేణి పాలేటి ఎంతో మంది ప్రముఖులను సోషల్...
Slider గుంటూరు

సీఐ పోస్టింగ్ లో తప్పు దిద్దుకున్న కూటమి ప్రభుత్వం

Satyam NEWS
గుంటూరు నగరంలోని పట్టాభిపురం సీఐగా ఆదివారం రాత్రి బాధ్యతలు తీసుకున్న మధుసూదన్‌రావును 48 గంటల్లోనే ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఇది పోలీసు, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనకు కీలకమైన పట్టాభిపురం పోస్టింగ్‌ ఇవ్వటంపై ఉన్నతస్థాయిలో దుమారం...
Slider కృష్ణ

వైసీపీ నేతల కనుసన్నల్లో డ్రగ్స్, స్పా పేరుతో వ్యభిచారం

Satyam NEWS
గంజాయి,డ్రగ్స్,క్రికెట్ బెట్టింగ్… వంటి వాటితో యువత దారి తప్పుతున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ...
Slider గుంటూరు

సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత

Satyam NEWS
సముద్రపు తీరాలలో వరుసగా పర్యాటకులు గల్లంతవుతూ మృతి చెందుతున్న నేపథ్యంలో కొన్ని రాజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను ఆపివేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్నది. బాపట్ల జిల్లా పరిధిలోని చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న...
error: Content is protected !!