ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు డైరెక్టర్ జనరల్...
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన విజయవాడ కస్టడీ మరణం (లాకప్ డెత్) వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని దాఖలు...
మద్యం సిండికేట్తో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఖ్య నేతల విలాసాలు, దర్జాలు ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా బట్టబయలయ్యాయి. ఏపీ ప్రజల రక్తం తాగి, లంచాల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను...
సెల్ఫ్ గోల్స్ వేసుకొని ఇరుక్కోవడం.. తర్వాత నాలుక కరచుకొని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఫేక్ స్టోరీలు ప్రచారం చేయడం వైసీపీకి అలవాటుగా మారింది. వైఎస్ ఫ్యామిలీ రక్త చరిత్రపై జరుగుతున్న చర్చ నుంచి ప్రజల...
కడప జిల్లాలో అల్మాస్పేటలో చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీస్ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఘటనకు ముందు నుంచే ఉద్రిక్త పరిస్థితులపై సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో కడప టూటౌన్ సీఐ ప్రసాదరావుపై...
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ -2026 ను మంగళవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్...
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ మోహన్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిదితుడైన షేక్ తమిమ్ బెంగళూరు లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వెంకటగిరి కోట (వి.కోట ) లో...
ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన కీలక నేతలు, అధికారులే లక్ష్యంగా...
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు....
మాజీ సీఎం జగన్ రెడ్డి దగ్గర పీఆర్ వోగా పని చేసిన ప్రస్తుత వైసీపీ నాయకుడు పూడి శ్రీహరి రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన కుప్పం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర...