26.7 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి

#NandamuriBalakrishna

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తుళ్లూరులో E7 రోడ్డును ఆనుకుని హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా హాస్పిటల్ శంకుస్థాపన, పూజా కార్యక్రమాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 21 ఎకరాల్లో 500 బెడ్ల కెపాసిటీ తో రూ.750 కోట్లతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం జరగబోతున్నది.

Related posts

అలంపూర్ క్షేత్రంలో ఆగమ సంప్రదాయాలు పాటించాలి

Satyam News

2025 ఆసియా కప్ ఫైనల్: భారత్ ఘన విజయం

Satyam News

శ్రీ పైడితల్లి ఆలయ శిఖర ప్రతిష్ఠ ఘనంగా నిర్వహణ

Satyam News

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ధర్మేంద్ర

Satyam News

16న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం

Satyam News

ఇరాన్ మనకు మిత్రుడా? శత్రువా?: విశ్లేషణ

Satyam News

Leave a Comment