ముఖ్యంశాలుహోమ్

అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి

#NandamuriBalakrishna

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. తుళ్లూరులో E7 రోడ్డును ఆనుకుని హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా హాస్పిటల్ శంకుస్థాపన, పూజా కార్యక్రమాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. 21 ఎకరాల్లో 500 బెడ్ల కెపాసిటీ తో రూ.750 కోట్లతో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం జరగబోతున్నది.

Related posts

60శాతం ఉచిత సీట్లకు విమానయాన సంస్థలు వ్యతిరేకం

Satyam News

రేవంత్ రెడ్డిది ‘మిషన్ మోడ్’ కాదు.. ‘కమీషన్ మోడ్’

Satyam News

కారు పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?

Satyam News

టైర్ పేలి కారు బోల్తా

Satyam News

రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ (RRR) కాన్సెప్ట్ అర్థం చేసుకోండి

Satyam News

శ్వేత సౌధం లో కాల్పులు: ఉలిక్కిపడ్డ ట్రంప్

Satyam News

Leave a Comment