అమరావతికి త్వరలో రాజధాని హోదా
అమరావతిని(AP) అధికారిక రాజధానిగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించడం ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ...
