అమరావతిపై సీఎం జగన్ రెడ్డి శీతకన్ను వేశారు. రాజధాని అమరావతిపై జగన్ నిర్లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నేడు బట్టబయలు చేసింది. జగన్ సర్కార్ అమరావతికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయ లేదు. పార్లమెంట్...
మూడు రాజధానులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు సమర్థిస్తున్నారన్న విషయం ఈ ఎన్నికల ఫలితాలతో స్పష్టమవుతోందని వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నం మద్దెలపాలెంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయంలో...
మహశివరాత్రి సందర్భంగా అమరావతిలో అమరేశ్వరాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. మహశివరాత్రి బ్రహ్మోత్సవాలు బాలాచాముండికా సమేత అమరేశ్వరాలయంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మహాశివరాత్రి పుణ్య ఘడియలు రావడంతో తెల్లవారుఝామునుండి స్వామివారిని భక్తులు పెద్దఎత్తు దర్శించుకుంటున్నారు. కృష్ణానదిలో...
న్యాయ వ్యవస్థ ద్వారా సమాజానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ టి.రజని అందించిన సేవలు అందరికీ ఆదర్శమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె.మహేశ్వరి అన్నారు. నవంబరు 5తో రజనీ పదవీ కాలం పూర్తి కావడంతో గురువారం...