పశ్చిమగోదావరి హోమ్

చింతమనేని కి భారీ ఊరట

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు జిల్లా కోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులో చింతమనేనిని నిర్దోషిగా కోర్టు తేల్చింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ కు చింతమనేని మధ్య ఘర్షణ జరిగింది.

ఈ కేసులో చింతమనేనికి భీమడోలు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. భీమడోలు కోర్టు తీర్పును జిల్లా కోర్టులో చింతమనేని సవాల్ చేశారు. ఏలూరు జిల్లా కోర్టులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరటనిచ్చింది. సదరు కేసు కొట్టివేసింది.

Related posts

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్

Satyam News

గూగుల్ కు విశాఖే ఎందుకు నచ్చింది?

Satyam News

జాన్వీ కపూర్ కొత్త సినిమా పరం సుందరి ఈ శుక్రవారం విడుదల

Satyam News

Leave a Comment

error: Content is protected !!