పశ్చిమగోదావరిహోమ్

చింతమనేని కి భారీ ఊరట

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు జిల్లా కోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులో చింతమనేనిని నిర్దోషిగా కోర్టు తేల్చింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ కు చింతమనేని మధ్య ఘర్షణ జరిగింది.

ఈ కేసులో చింతమనేనికి భీమడోలు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. భీమడోలు కోర్టు తీర్పును జిల్లా కోర్టులో చింతమనేని సవాల్ చేశారు. ఏలూరు జిల్లా కోర్టులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరటనిచ్చింది. సదరు కేసు కొట్టివేసింది.

Related posts

అమరావతిలో ఆసుపత్రులకు భారీ రాయితీ

Satyam News

ఏపీ లిక్కర్ గ్యాంగ్ తో విజయ్ చెట్టాపట్టాల్.!

Satyam News

మోదీపై వైసీపీ ఎటాక్… కాంగ్రెస్ గూటికి జగన్..?

Satyam News

జగన్‌ ఆట కట్టించిన చంద్రబాబు

Satyam News

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు

Satyam News

హుస్నాబాద్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

Leave a Comment