పశ్చిమగోదావరిహోమ్

చింతమనేని కి భారీ ఊరట

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు జిల్లా కోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులో చింతమనేనిని నిర్దోషిగా కోర్టు తేల్చింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ కు చింతమనేని మధ్య ఘర్షణ జరిగింది.

ఈ కేసులో చింతమనేనికి భీమడోలు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. భీమడోలు కోర్టు తీర్పును జిల్లా కోర్టులో చింతమనేని సవాల్ చేశారు. ఏలూరు జిల్లా కోర్టులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరటనిచ్చింది. సదరు కేసు కొట్టివేసింది.

Related posts

జగన్‌ని అవమానించిన  బొత్స సత్యనారాయణ

Satyam News

అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి

Satyam News

ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తా

Satyam News

విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు వందేమాతరం అవార్డు

Satyam News

న్యాయమూర్తి ఎదుటకు బాల్క సుమన్

Satyam News

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News

Leave a Comment