27.7 C
Hyderabad
April 30, 2024 09: 18 AM

Tag : congressparty

Slider ముఖ్యంశాలు

ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులు మధ్యలోనే డ్రాప్ అవుతారు

Satyam NEWS
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఎన్నికల లోపు మధ్యలోనే డ్రాప్ అవుతారని, ఆ భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని మాట్లాడుతున్నారని...
Slider జాతీయం

రూ.4,650 కోట్లు అక్రమ తరలింపు అడ్డుకున్న ఈసీఐ

Satyam NEWS
దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా  అత్యధిక మొత్తంలో రూ.4,650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని ఈసీఐ రికార్డు నెలకొల్పింది. 18వ లోక్‌సభ...
Slider నిజామాబాద్

ఘనంగా ఎన్.ఎస్.యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Satyam NEWS
ఎన్.ఎస్.యూఐ 54 వ ఆవిర్భావ వేడుకలను జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని డెయిరీ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా...
Slider మెదక్

కాంగ్రెస్ ప్రభుత్వంపై వంద రోజుల్లోనే వ్యతిరేకత

Satyam NEWS
ఏ ప్రభుత్వం ఏర్పడినా రెండేళ్లు, మూడేళ్లకో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని మాజీ శాసన సభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్...
Slider ముఖ్యంశాలు

ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు లేవు: హరీష్ రావు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు ఒక్కటి చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం...
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ పార్టీలో చేరిన  8 మంది కౌన్సిలర్లు

Satyam NEWS
వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం ప్రారంభమైనది. ఈ క్రమంలో ఆదివారం వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. 13వ వార్డు కౌన్సిలర్...
Slider ముఖ్యంశాలు

మైనారిటీలకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు: షబ్బీర్ అలి

Satyam NEWS
కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు మైనార్టీలకు చేసిందేమి లేదని ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు  షబ్బీర్ అలీ, అధికార ప్రతినిధి నిజాముద్దీన్ అన్నారు. గాంధీ భవన్ లో నేడు జరిగిన ప్రెస్ మీట్ లో...
Slider మహబూబ్ నగర్

రోడ్ల విస్తరణ పూర్తి అయితే చూడలేకపోతున్నారా?

Satyam NEWS
వనపర్తిలో కాంగ్రెస్ అరాచకాలు, దౌర్జన్యాలను అడ్డుకుంటామని, ప్రజల చిరకాల వాంఛ రోడ్ల విస్తరణ పూర్తయి పట్టణం సుందరంగా కనిపిస్తుంటే కాంగ్రెస్ వారు సహించలేక పోతున్నారని మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ఆరోపించారు. మాయమాటలతో గెలిచి...
Slider జాతీయం

మోడీ వ్యూహంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేనా?

Satyam NEWS
బీజేపీ సరికొత్త వ్యూహంతో తిరుగులేని విధంగా వరుసగా మూడోసారి గెలుపొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నది. గత 75 ఏళ్లలో ఏ పార్టీ కూడా లోక్ సభ ఎన్నికలలో 50 శాతం ఓట్లు పొందలేదు. కాంగ్రెస్ అత్యధికంగా...
Slider సంపాదకీయం

బీజేపీకి కౌంటర్ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్

Satyam NEWS
బీఆర్ఎస్ పార్టీ తన ముఖచిత్రాన్ని మార్చుకోవాలని చూస్తున్నదా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని చూసే అవకాశమే...