పశ్చిమగోదావరి హోమ్

చింతమనేని కి భారీ ఊరట

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఏలూరు జిల్లా కోర్టులో ఊరట లభించింది. 2011లో నమోదైన కేసులో చింతమనేనిని నిర్దోషిగా కోర్టు తేల్చింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వట్టి వసంతకుమార్ కు చింతమనేని మధ్య ఘర్షణ జరిగింది.

ఈ కేసులో చింతమనేనికి భీమడోలు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. భీమడోలు కోర్టు తీర్పును జిల్లా కోర్టులో చింతమనేని సవాల్ చేశారు. ఏలూరు జిల్లా కోర్టులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఊరటనిచ్చింది. సదరు కేసు కొట్టివేసింది.

Related posts

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్టీఏ అభ్యర్ధి ఖరారు

Satyam News

తాసిల్దార్ వేధింపులతో వీఆర్వో ఆత్మహత్యాయత్నం

Satyam News

యూరియా కట్టలపై ఫేక్ ప్రచారం గుట్టలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!