మధిర లో ఘనంగా దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా వారు సెమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంజారా...
NV పౌండేషన్, చైర్మన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నక్క వేణుగోపాల్ యాదవ్ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో నర్సాయిపల్లి దుర్గామాత కమీటీ...
హైదరాబాద్లో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. సనత్ నగర్ హనుమాన్ ఆలయం, అమీర్పేట్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు....
విజయదశమి సందర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని భక్తి తో పూజిస్తాం. చివరి రోజున ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం. అయితే దసరా రోజు రావణదహనంతోపాటు చేయాల్సిన కార్యక్రమాల్లో మరొకటి.. పాలపిట్ట దర్శనం. దసరా రోజున...
దసరా పండుగ అనగానే ప్రతి ఇంట్లో సంతోషం, వెలుగులు, పూజలు, బంధువుల కలయికతో సందడి మొదలవుతుంది. అయితే, ఇదే సమయం దొంగలకూ అవకాశాల సమయం అవుతుందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలను...
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం ప్రపంచం మొత్తం చాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రపంచంలోని తెలుగు వారున్న ప్రతి ప్రాంతంలో శ్రీవారి ఆలయం ఉండాలన్నారు. రాష్ట్రంలో 5 వేల...