హైదరాబాద్ హోమ్శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతిSatyam NewsAugust 18, 2025August 18, 2025 by Satyam NewsAugust 18, 2025August 18, 20250320 ఉప్పల్ రామంతపూర్ గోకుల నగర్ లో శ్రీ కృష్ణ శోభాయాత్ర సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు మంది విద్యుత్ షాక్ కు గురయ్యారు, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని మ్యాట్రిక్స్ హాస్పిటల్ కి...