హైదరాబాద్హోమ్

శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతి

ఉప్పల్ రామంతపూర్ గోకుల నగర్ లో శ్రీ కృష్ణ శోభాయాత్ర సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు మంది విద్యుత్ షాక్ కు గురయ్యారు, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని మ్యాట్రిక్స్ హాస్పిటల్ కి తరలించారు. తరువాత మృతదేహాలను గాంధీ మార్చురీ కి పంపించారు. గాయపడినవారు ప్రస్తుతం మ్యాట్రిక్స్ హాస్పిటల్ (నాంపల్లి), స్థానికంగా చికిత్స పొందుతున్నారు. మృతులగా క్రిష్ణా అలియాస్ డైమండ్ యాదవ్ (21), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) గుర్తించబడ్డారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు; ఇంకా వివరాలు రావాల్సి ఉన్నాయి.

Related posts

ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

Satyam News

లోకేష్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. జగన్ గజ గజ….

Satyam News

ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నట్లు ఆధారాలు కావాలి

Satyam News

ట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనం ఎందుకు?

Satyam News

చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం

Satyam News

విజయ్ జగన్ ఒక బొకే…. పరువు పోయిందిగా….

Satyam News

Leave a Comment