26.7 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతి

ఉప్పల్ రామంతపూర్ గోకుల నగర్ లో శ్రీ కృష్ణ శోభాయాత్ర సందర్భంగా దురదృష్టవశాత్తు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు మంది విద్యుత్ షాక్ కు గురయ్యారు, మరో నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని మ్యాట్రిక్స్ హాస్పిటల్ కి తరలించారు. తరువాత మృతదేహాలను గాంధీ మార్చురీ కి పంపించారు. గాయపడినవారు ప్రస్తుతం మ్యాట్రిక్స్ హాస్పిటల్ (నాంపల్లి), స్థానికంగా చికిత్స పొందుతున్నారు. మృతులగా క్రిష్ణా అలియాస్ డైమండ్ యాదవ్ (21), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (45) గుర్తించబడ్డారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు; ఇంకా వివరాలు రావాల్సి ఉన్నాయి.

Related posts

“ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్”… కొత్త రకం మోసం..

Satyam News

అద్భుతమైన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ

Satyam News

సొంత కూటమి దేశాలపై ట్రంప్ దారుణ వ్యాఖ్యలు

Satyam News

ఇరాన్ పై యుద్ధానికి సిద్ధపడుతున్న పాక్

Satyam News

కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

Satyam News

యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్ బిజీ

Satyam News

Leave a Comment