పొరుగింటి వారితో జరిగిన గొడవ ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా.. ఆ గొడవతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి...
హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో ఘోర ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదాన్ని వెంటనే గమనించిన ఇద్దరు యువకులు కారులోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదంలో కారు పూర్తిగా...
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాళెం మండలం, ఎల్లకటవ గ్రామంలో బాణాసంచా గోడౌన్లో ప్రమాదం కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. బాణా సంచా...
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మెడిపల్లికి చెందిన యువకులు శివ,ఉదయ్,రవీందర్ వివిధ పనుల మీద ఖమ్మం వచ్చారు. పనులు ముగించుకొని రాత్రి 12 గంటలు దాటాక స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఒకే వాహనం...
సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కెనాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధిపేట జిల్లాలోని జగదేపూర్ మండలం మునిగడప వద్ద ఈ...
ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం గ్రామసమీపంలో ఉపాధి కూలీలు వెళ్తున్న ఆటో బోల్తా పడ్డ సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రగాయాల పాలయ్యారు. గాయపడ్డ వారిని స్థానికులు 108...
ఆ బాలికకు ఆనుకోని ఆపద వచ్చింది… అప్పటి వరకు పాఠశాలలో ఎంతో సరదాగా ఆడుకుంటూ ఇంటికి వచ్చిన ఆ బాలికకు అనారోగ్యం పాలైంది.. జ్వరం వచ్చి మంచాన పడింది.. ఇక అప్పటి నుంచి కన్న...
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే పై నకిరేకల్ శివారులో నర్సింగ్ విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా , క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాదితులు సూర్యాపేట...
శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో సూపరెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ మడే రమేష్, అతని భార్య ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి...
వరంగల్ జిల్లాలో రహదారి మరోసారి నెత్తుటి మరకలు అంటించుకుంది. వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి...