కడప హోమ్

ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు

ఎర్రచందనం చెట్లు నరికేందుకు , అక్రమ రవాణా కు రెండు వాహనాల్లో వెళ్తున్న దాదాపు 17 మంది తమిళనాడుకు చెందిన కూలీలను కడప ఎర్రచందనం స్పెషల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలతో పాటు , తమిళనాడు కూలీలను కడపకు తరలించినట్లు సమాచారం.

బెంగళూరు నుంచి మైదుకూరు అటవీ ప్రాంతానికి ఎర్రచందనం దుంగలు నరికేందుకు కూలీలను తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రెండు వాహనాలను వెంబడించారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని పెద్ద శెట్టి పల్లె సమీపంలో తమిళనాడు కూలీలు వెళ్తున్న వాహనాలను ఎర్ర చందనం స్పెషల్ ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు.

Related posts

యూరియా కొరతకు కారణం ఏమిటి

Satyam News

24 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసు పరిష్కారం

Satyam News

శ్రీరంగాపూర్ ఎస్సై బాధ్యత చేపట్టిన హిమబిందు

Satyam News

Leave a Comment

error: Content is protected !!