కడపహోమ్

ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు

ఎర్రచందనం చెట్లు నరికేందుకు , అక్రమ రవాణా కు రెండు వాహనాల్లో వెళ్తున్న దాదాపు 17 మంది తమిళనాడుకు చెందిన కూలీలను కడప ఎర్రచందనం స్పెషల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలతో పాటు , తమిళనాడు కూలీలను కడపకు తరలించినట్లు సమాచారం.

బెంగళూరు నుంచి మైదుకూరు అటవీ ప్రాంతానికి ఎర్రచందనం దుంగలు నరికేందుకు కూలీలను తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు రెండు వాహనాలను వెంబడించారు. ప్రొద్దుటూరు మండల పరిధిలోని పెద్ద శెట్టి పల్లె సమీపంలో తమిళనాడు కూలీలు వెళ్తున్న వాహనాలను ఎర్ర చందనం స్పెషల్ ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు.

Related posts

శ్రీశైలంపై రాజకీయ రగడ మొదలెట్టిన వైసీపీ

Satyam News

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News

జగన్ చెంప చెళ్ళుమనిపించిన కేంద్రం

Satyam News

మళ్లీ మొదలైన యుద్ధం: హోర్మోజ్ జల సంధి క్లోజ్

Satyam News

టీటీడీ కాలేజీల ఆన్ లైన్ అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

Satyam News

Leave a Comment