Month : August 2025

జాతీయం హోమ్

కామ్రేడ్ సురవరం ఇక లేరు

Satyam News
సిపిఐ అగ్ర నాయకుడు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మరణించారు. సురవరం సుధాకర్ రెడ్డి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్‌సభ...
Uncategorized

అర్హులైన వారి పింఛన్ల తొలగింపు ప్రసక్తే లేదు

Satyam News
అర్హులైన వారి పింఛన్లను తొలగించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేస్తున్న రాద్దాంతం, దుష్ప్రచారంలో ఏమాత్రం పసలేదని, ఎవరూ నమ్మవద్దని రాష్ట్ర ఎమ్.ఎస్.ఎం.ఈ., సెర్ప్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి...
కృష్ణ హోమ్

యూరియా నిల్వ చేయవద్దు

Satyam News
రైతులు ముందస్తు అవసరాలకు ,రాబోయే రబీసీజన్ కు కూడా సరిపడే యూరియా ను ఇప్పటినుండే  ముందస్తు కొనుగోళ్లు జరుపుకుంటూ నిల్వలను చేసుకోవద్దని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు సూచించారు. రాష్ట్రములో ప్రస్తుత యూరియా లభ్యత...
హైదరాబాద్ హోమ్

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్టు

Satyam News
హైదరాబాద్‌లో పౌర సమస్యలపై ‘సేవ్ హైదరాబాద్’ నినాదంతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించాలన్న బీజేపీ యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ పిలుపు నేపథ్యంలో, శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో పాటు పలువురు...
ముఖ్యంశాలు హోమ్

మార్వాడీ గో బ్యాక్ బంద్ పాక్షికం

Satyam News
‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం నేపథ్యంలో నేడు తెలంగాణలో బంద్ కొనసాగుతున్నది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. యాదాద్రి, నారాయణపేట, జనగామ, నల్గొండ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ...
మెదక్ హోమ్

అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు చేపడితే చర్యలు

Satyam News
మెదక్  జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉన్నందున పోలీసు అధికారుల  ముందస్తు అనుమతి లేకుండా కులాలకు, మతాలకు, వర్గాలకు  వ్యతిరేకంగా  ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, సభలు, సమావేశాలు  ఇతర కార్యక్రమలు...
ముఖ్యంశాలు హోమ్

కృష్ణా ,గోదావరి నదుల్లో భారీ వరద

Satyam News
గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలతో పాటు...
జాతీయం హోమ్

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

Satyam News
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామి సంస్థ ఓపెన్‌ఏఐ శుక్రవారం నాడు భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి భారత్‌లో తన తొలి కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించనుందని వెల్లడించింది....
సినిమా హోమ్

సినిమా షూటింగ్ లు మళ్లీ ప్రారంభం

Satyam News
గత 18 రోజులుగా జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె నేటితో విజయవంతంగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో చర్చలు విజయవంతం అయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమలో గత...
ముఖ్యంశాలు హోమ్

అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దు కాదు

Satyam News
పెద్దఎత్తున దివ్యాంగుల పింఛన్లు తొలిగిస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలో అధికారులతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తీసుకుని...
error: Content is protected !!