ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం
చేసిన మంచి పనికి కృతజ్ఞత చెప్పాలనే గొప్ప సాంప్రదాయానికి ఉత్తరాంధ్ర ఉద్యోగులు తెరతీసి ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. సిపిఎస్ నుండి ఓపిఎస్...
