28.7 C
Hyderabad
April 24, 2024 03: 59 AM

Tag : BJP

Slider జాతీయం

రూ.4,650 కోట్లు అక్రమ తరలింపు అడ్డుకున్న ఈసీఐ

Satyam NEWS
దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా  అత్యధిక మొత్తంలో రూ.4,650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని ఈసీఐ రికార్డు నెలకొల్పింది. 18వ లోక్‌సభ...
Slider మెదక్

జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం

Satyam NEWS
కార్యకర్తలు తలుచుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్ లో కామారెడ్డి నియోజకవర్గ...
Slider జాతీయం

కోయంబత్తూరు బీజేపీ అభ్యర్ధికి లోకేష్ ప్రచారం

Satyam NEWS
కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కి మద్దతుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. అందుకోసం లోకేష్ గురువారం రాత్రి 7 గంటలకు...
Slider సంపాదకీయం

పొత్తు చెడగొట్టాలని చూస్తున్న కుక్కమూతి పిందెలు

Satyam NEWS
ఒక నిరంకుశ పాలకుడిపై నిరంతరాయంగా ఐదు సంవత్సరాల పాటు పోరాడటం అంటే మాటలు కాదు. మామూలు విషయం కూడా కాదు. మొదటి సంవత్సరం పాటు ఏ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఇంటి నుంచి...
Slider కరీంనగర్

ఈనెల 28న కరీంనగర్ కు అమిత్ షా రాక

Satyam NEWS
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 28న కరీంనగర్ రానున్నారు. ఆ రోజు బీజేపీ నిర్వహించే క్లస్టర్ సమావేశానికి హాజరుకానున్నారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని క్రియాశీల కార్యకర్తలతో నిర్వహించే సమ్మేళనంలో...
Slider జాతీయం

కల్యాణ్ సింగ్ త్యాగాల ఫలితమే నేటి రామాలయం

Satyam NEWS
గతంలోని వలస పాలకుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కారణంగానే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది....
Slider సంపాదకీయం

బీజేపీకి కౌంటర్ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్

Satyam NEWS
బీఆర్ఎస్ పార్టీ తన ముఖచిత్రాన్ని మార్చుకోవాలని చూస్తున్నదా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని చూసే అవకాశమే...
Slider ప్రత్యేకం

ఫాసిస్టు పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా?

Satyam NEWS
ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించడం  ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమేనని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు...
Slider నల్గొండ

కడియం రామచంద్రయ్య సమక్షంలో బిజెపిలో చేరికలు

Bhavani
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి, సిద్ది సముద్రం గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురువారం నాడు ,తిరుమలగిరి మండల కేంద్రంలోని భాజపా కార్యాలయంలో ,కడియం రామచంద్రయ్య సమక్షంలో చేరారు. ఈ...
Slider సంపాదకీయం

కమలం వైఖరిపై అంతులేని ప్రశ్నలు

Bhavani
నోటితో నవ్వుతూ …. నొసటితో వెక్కిరిస్తున్న చందంగా బీజేపీ వ్యవహరిస్తున్నదనే విమర్శలు ఎక్కువయ్యాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలు రాష్ట్రంలోని వైసీపీ నేతలో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని బీజేపీ నేతలు...