హోలీ రోజున హర్యానాలో ఒక బీజేపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సోనేపట్లోని గోహానా ప్రాంతంలోని జవహ్రా గ్రామంలో బిజెపి మండల అధ్యక్షుడిని కాల్చి చంపారు. మృతుడిని జవహ్రా గ్రామానికి చెందిన 42 ఏళ్ల...
రెండు వేర్వేరు రాష్ట్రాల్లోని ఓటర్లకు ఒకే రకమైన ఓటరు కార్డు నంబర్లను జారీ చేయడంపై వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ఈ విధంగా వేరు వేరు రాష్ట్రాలలో ఒకే ఎలక్టర్...
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యే రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సభా నేత గుప్తా ఎంపికయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 10...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరివెళ్లనున్నారు చంద్రబాబు. ఇక ప్రస్తుతం కుంభమేళాలో పాల్గొనేందుకు యూపీ ప్రయాగ్రాజ్ వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ సైతం నేరుగా అక్కడి నుంచి హస్తినకు...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గత రెండు పర్యాయాల్లో 60కి పైగా సీట్లు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి భారీగా సీట్లు తగ్గుతాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి గట్టిపోటీ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనకు పద్మశ్రీ వచ్చినందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా...
పురాతన హిందూ మతపరమైన ఉత్సవాలు రెండూ తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య రాజకీయ వాగ్వాదానికి సంబంధించిన అంశాలుగా మారాయి. గంగాసాగర్ మేళా రెండు నదుల సంగమం ప్రధానమైన కూడలిలో జరిగే అతి...
అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమి చవి చూసిన జగన్ రెడ్డి కాంగ్రెస్ తో పొత్తు కోసం తహతహ లాడుతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. బీజేపీ నాయకులు జగన్ రెడ్డి చెప్పే మాటలు...
నవంబర్ 13న జరగనున్న వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికలలో బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. అక్కడ నుంచి కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్ధిగా నవ్యా...
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురు కాగానే వైసీపీ శిబిరం కకావికలమైపోయింది. చోటామోటా నేతలతో పాటు ఇతర పార్టీల నేతలతో మంచి పరిచయాలు ఉన్న నేతలు చిన్నగా వైసీపీకి దూరంగా జరుగుతున్నారు. ఇక...