సనత్ నగర్ లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్ ) లో నెల రోజుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. ...
‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం నేపథ్యంలో నేడు తెలంగాణలో బంద్ కొనసాగుతున్నది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. యాదాద్రి, నారాయణపేట, జనగామ, నల్గొండ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ...