రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, తుమ్మలూరు గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ...
ఇరాన్ తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని...
మంచిర్యాల జిల్లా సాయికుంటలోని బీసీ సమీకృత బాలుర వసతి గృహంలో నెలకొన్న అధ్వాన్నపు పరిస్థితులకు నిరసనగా విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేకపోవడమే కాకుండా, విద్యార్థులకు అందిస్తున్న...
ఈ ఏడాది మకర సంక్రాంతి తేదీపై తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం ప్రకారం జనవరి 14 బుధవారమే మకర సంక్రాంతి అని స్పష్టంగా ఉండగా ఆంధ్రప్రదేశ్,...
మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ భవన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో ఉన్న ఆర్టీసీ...
సనత్ నగర్ లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్ ) లో నెల రోజుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. ...
‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం నేపథ్యంలో నేడు తెలంగాణలో బంద్ కొనసాగుతున్నది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. యాదాద్రి, నారాయణపేట, జనగామ, నల్గొండ జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ...