40.2 C
Hyderabad
April 28, 2024 15: 21 PM

Tag : CMRevanthreddy

Slider ముఖ్యంశాలు

నిరంకుశ పాలనను ఎదిరించిన యోధుడు దొడ్డి కొమురయ్య

Satyam NEWS
నిరంకుశ పాల‌న నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మ గౌర‌వ ప‌తాక‌ను ఎగుర‌వేసేందుకు ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొముర‌య్య అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు...
Slider ముఖ్యంశాలు

ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు లేవు: హరీష్ రావు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు ఒక్కటి చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం...
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ పార్టీలో చేరిన  8 మంది కౌన్సిలర్లు

Satyam NEWS
వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం ప్రారంభమైనది. ఈ క్రమంలో ఆదివారం వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. 13వ వార్డు కౌన్సిలర్...
Slider ఆదిలాబాద్

ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి

Satyam NEWS
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలనీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఇంద్రవెల్లి, కేస్లాపూర్...
Slider ప్రత్యేకం

దావోస్​లో ప్రపంచ దిగ్గజ కంపెనీలతో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

Satyam NEWS
ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana)  క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి  పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి  స్పష్టం చేశారు. అందులో...
Slider జాతీయం

దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరిన సీఎం

Satyam NEWS
దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిద్దరికి స్విట్జర్లాండ్‌లోని పలువురు ప్రవాస భారతీయ...
Slider ముఖ్యంశాలు

సీఎంతో మైక్రాన్​ కంపెనీ సీఈవో భేటీ

Satyam NEWS
ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్​ తయారీ కంపెనీ మైక్రాన్​ టెక్నాలజీ ప్రెసిడెంట్​, సీఈవో సంజయ్​ మెహ్రోత్రా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్​రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్​...
Slider మహబూబ్ నగర్

ప్రజా పాలనలో వనపర్తి ఎమ్మెల్యే తూడి

Satyam NEWS
గతంలో ప్రభుత్వం ప్రజల దగ్గరికి ఏనాడూ రాలేదని, ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఎలక్షన్ల ముందర ఇచ్చిన హామీలను 100 రోజుల్లో నెరవేరుస్తామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.ప్రజా పాలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్...
Slider ప్రత్యేకం

అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించండి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రానికి అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్...
Slider ప్రత్యేకం

రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన అజహరుద్దీన్

Satyam NEWS
నూతన సంవత్సరం సందర్భంగా టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రులు...